అమరావతి: సింహాచలం దేవస్థానం, మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ సంచయిత గజపతిరాజుపై తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనంత రంగంలోకి దిగారు. చీకటి జీవోతో నియమితులయ్యారంటూ సంచయితపై మండిపడ్డారు. అలాంటి వ్యక్తి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్సీ నారా లోకేశ్పై ఆరోపణలు చేయడం సిగ్గుచేటని అన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31WYxR6
Tuesday, August 18, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment