అమరావతి: సింహాచలం దేవస్థానం, మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ సంచయిత గజపతిరాజుపై తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనంత రంగంలోకి దిగారు. చీకటి జీవోతో నియమితులయ్యారంటూ సంచయితపై మండిపడ్డారు. అలాంటి వ్యక్తి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్సీ నారా లోకేశ్పై ఆరోపణలు చేయడం సిగ్గుచేటని అన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31WYxR6
ఎవరి బినామీ?: సంచయితపై సంచలన ఆరోపణలు చేసిన వంగలపూడి అనిత
Related Posts:
year ender 2020: పాక్ ఉగ్ర తోక కట్, గత 44 ఏళ్లలో తొలిసారి, ఉగ్రవాదం తగ్గిందిలాజమ్మూ: ప్రపంచమంతా చైనా పంపిన కరోనా మహమ్మారితో పోరాడుతుంటే.. మన సైన్యం మాత్రం చైనా మహమ్మారితోపాటు పాకిస్థాన్ పంపుతున్న ఉగ్రవాదంతోనూ అవిశ్రాంతంగా పోరాడు… Read More
Bigg Boss Telugu 4 షాకింగ్ -చరిత్రలోనే అత్యధిక టీఆర్పీతో నేషనల్ రికార్డు: నాగ్ ప్రకటనఈ ఏడాది సెప్టెంబర్ 6న బిగ్ బాస్ తెలుగు సీజన్-4 లాంచ్ అయిన తర్వాత నెట్టింట.. ‘ఎవర్రా వీళ్లంతా?'అని వాపోయే సోనూసూన్ మెమే ఒకటి విపరీతంగా సర్క్యులేట్ అయిం… Read More
బీజేపీకి షాక్: గ్రేటర్ కార్పొరేటర్ ఆకుల రమేశ్ గౌడ్ మృతి.. బండి సంజయ్ సంతాపంతెలంగాణ బీజేపీకి చేడు వార్త. ఆ పార్టీ గ్రేటర్ కార్పొరేటర్ అనారోగ్యంతో కన్నుమూశారు. లింగోజిగూడ కార్పొరేటర్ ఆకుల రమేష్గౌడ్ చనిపోయారు. ఇటీవలే గ్రేటర్ హై… Read More
కూకట్పల్లిలో విషాదం: సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రాణం తీసిన కోతిహైదరాబాద్: నగరంలోని కూకట్పల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. కోతిని తరిమేందుకు యత్నించి ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రాణాలు కోల్పోయాడు. ఘటనకు సంబంధించిన వి… Read More
హ్యాపీ న్యూ ఇయర్ 2021: కేసీఆర్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ విషెష్..కొత్త సంవత్సరం మంచి కలగాలని ఆకాంక్షిస్తారు. గత ఏడాది చేసిన తప్పులను సరిదిద్దుకొని ముందుకు సాగుతుంటారు. న్యూ ఇయర్ సందర్భంగా నేతలు కూడా విష్ చేశారు. తెల… Read More
0 comments:
Post a Comment