Thursday, December 31, 2020

year ender 2020: పాక్ ఉగ్ర తోక కట్, గత 44 ఏళ్లలో తొలిసారి, ఉగ్రవాదం తగ్గిందిలా

జమ్మూ: ప్రపంచమంతా చైనా పంపిన కరోనా మహమ్మారితో పోరాడుతుంటే.. మన సైన్యం మాత్రం చైనా మహమ్మారితోపాటు పాకిస్థాన్ పంపుతున్న ఉగ్రవాదంతోనూ అవిశ్రాంతంగా పోరాడుతోంది. 2020 సంవత్సరంలో సరిహద్దుల గుండా దేశంలోకి చొరబడిన ఏ ఒక్క ఉగ్రవాదినీ విడిచిపెట్టకుండా పరలోకాలకు పంపాయి భారత భద్రతా దళాలు. తమ ప్రాణాలు పోతున్నా.. వెనుకడుగు వేయకుండా తమ దేశ సోదరుల కోసం పోరాడారు సైనికులు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KJddii

Related Posts:

0 comments:

Post a Comment