త్రిసభ్య ఎన్నికల సంఘంలో తొలిసారి అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల కమిషనర్ పదవికి అశోక్ లావాసా రాజీనామా చేశారు. ఆగస్టు 31 లోగా తనను రిలీవ్ చేయాలని కోరుతూ మంగళవారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఆయన రాజీనామా లేఖ పంపారు. లావాసా పదవీ కాలం 2022వరకు ఉన్నా.. సునీల్ అరోరా తర్వాత చీఫ్ ఎలక్షన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31bqNAt
Tuesday, August 18, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment