కొత్త సంవత్సరం మంచి కలగాలని ఆకాంక్షిస్తారు. గత ఏడాది చేసిన తప్పులను సరిదిద్దుకొని ముందుకు సాగుతుంటారు. న్యూ ఇయర్ సందర్భంగా నేతలు కూడా విష్ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు చెప్పారు. ప్రజలకు మేలు కలుగాలని వారు కోరుకున్నారు. ప్రజలకు సీఎం కేసీఆర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34Yb3BY
హ్యాపీ న్యూ ఇయర్ 2021: కేసీఆర్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ విషెష్..
Related Posts:
దేశీయ బ్రీడ్ జాగిలాలను పెంచుకోండి: ప్రధాని: దేశ రక్షణలో: ఆర్మీలోనూ వాటికి ప్రాధాన్యతన్యూఢిల్లీ: దేశ రక్షణ వ్యవస్థలో జాగిలాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఈ విషయంలో జాగిలాలు తమ ప్రాణాలను సైతం లెక్కచేయట్… Read More
సుప్రీంకోర్టును సంస్కరించాల్సిందే - స్వతంత్ర న్యాయవస్థకు 5 మార్గాలు - కాంగ్రెస్ నేత చిదంబరం సూచనలున్యాయవ్యవస్థ స్వతంత్రతపై ఇటీవలి కాలంలో ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో.. అత్యున్నత స్థాయిలో భారత రాజ్యాంగానికి కాపలాదారుగా ఉండే సర్వోన్నత న్యాయస్థానంలో… Read More
యాప్లు..స్టార్టప్లు: యువతలో ఉన్న స్పెషాలిటీ అదే: దేశ భవిష్యత్తుకు అదే ఆధారం: మోడీన్యూఢిల్లీ: స్వదేశీ పరిజ్ఙానంతో యాప్ల తయారీపై దృష్టి సారించామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ ఉద్యమంలో భాగంగా యాప్ల తయారీకి … Read More
పాక్ కాల్పులు: ఆర్మీ జేసీవో మృతి - ఎల్వోసీ నౌషీరా సెక్టార్లో ఘటన - శ్రీనగర్లో 3 ముష్కరులు హతంకాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ దాయాది పాకిస్తాన్.. భారత సైనిక శిబిరాలపైకి విచ్చలవిడిగా కాల్పులకు దిగింది. జమ్మూకాశ్మీర్లోని సరిహద్దు జిల్ల… Read More
బైక్ను తప్పించబోయి.. ట్రక్కును ఢీకొట్టి: నెల్లూరు జిల్లా వాసులు దుర్మరణం: నుజ్జునుజ్జుచిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మితిమీరిన వేగమే దీనికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సంఘటనా స్థ… Read More
0 comments:
Post a Comment