అమరావతి: అక్రమ మద్యం తరలిస్తే ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేత ఒకరు పట్టుబడ్డారు. తెలంగాణలోని నల్గొండ జిల్లా చిట్యాల నుంచి గుంటూరుకు మద్యాన్ని తరలిస్తున్న కేసులో గుడివాక రామాంజనేయులు అలియాస్ అంబిబాబును స్పెషల్ ఎన్ ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ) పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 6 లక్షలు విలువైన 1920 మద్యం సీసాలు, 3 కార్లు స్వాధీనం చేసుకున్నారు. గుడివాక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32bE3Ev
తెలంగాణ నుంచి ఏపీ: అక్రమ మద్యం తరలిస్తూ పట్టుబడ్డ బీజేపీ నేత
Related Posts:
ఫార్మాసిటీని జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుగా గుర్తించండి.. కేంద్రానికి కేటీఆర్ లేఖఫార్మాసిటీ మౌలిక వసతుల కల్పనకు ఆర్థికసాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర సర్కార్ కోరింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, ధర… Read More
బలవంతపు పెళ్లి చేస్తున్నారంటూ.. బీజేపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు..!భోపాల్ : మధ్యప్రదేశ్ బీజేపీ నేత కుటుంబ వివాదంలో ఇరుక్కున్నారు. మాజీ ఎమ్మెల్యే సురేంద్ర నాథ్ సింగ్పై సొంత కూతురే ఆరోపణలు చేస్తుండటం చర్చానీయాంశమైంది.… Read More
పీఓకేలో భారత ఆర్మీ మరోదాడి.. ఆరుగురు పాక్ జవాన్ల మృతి.. నాలుగు ఉగ్రశిబిరాలు ధ్వంసంజమ్ము కశ్మీర్లో మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. పాకిస్తాన్, భారత బలగాల మధ్య బీకర పోరు జరిగింది. పాకిస్తాన్ తీవ్రవాదులు అక్రమంగా భారత్లోకి చోచ్చుకువచ్… Read More
కలకలం: సీఎం జగన్ నివాసం సమీపంలో భారీ శబ్ధంతో పేలుడు, మహిళకు తీవ్రగాయాలుఅమరావతి: తాడేపల్లిలో పేలుడు ఘటన స్థానికంగా కలకలం రేపింది. అది కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి సమీపంలో కావడంతో పోలీసులు అప్రమత్తమయ్య… Read More
65 నెలల్లో లక్షల కోట్ల అప్పు.. ఆర్టీసీ అప్పు ఎందుకు తీర్చలే... కేసీఆర్కు విపక్ష నేతల ప్రశ్నఆర్టీసీ కార్మికులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. హైకోర్టు సూచనను ప్రభుత్వం గౌరవించాలని సూచిం… Read More
0 comments:
Post a Comment