అమరావతి: అక్రమ మద్యం తరలిస్తే ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేత ఒకరు పట్టుబడ్డారు. తెలంగాణలోని నల్గొండ జిల్లా చిట్యాల నుంచి గుంటూరుకు మద్యాన్ని తరలిస్తున్న కేసులో గుడివాక రామాంజనేయులు అలియాస్ అంబిబాబును స్పెషల్ ఎన్ ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ) పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 6 లక్షలు విలువైన 1920 మద్యం సీసాలు, 3 కార్లు స్వాధీనం చేసుకున్నారు. గుడివాక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32bE3Ev
తెలంగాణ నుంచి ఏపీ: అక్రమ మద్యం తరలిస్తూ పట్టుబడ్డ బీజేపీ నేత
Related Posts:
నేడే అమలకీ ఏకాదశి: ఏం చేయాలి, ఈ పూజా విధానం ఎలా ఉంటుంది?డా.యం.ఎన్.చార్య, ఫోన్: 9440611151 అమలకీ ఏకాదశి రోజు నాడు చేయవలసిన ప్రత్యేక పూజ గురించి తెలుసుకుందాం.ఈ రోజు ఉసిరిక చెట్టు దగ్గర పూజ చేయడం ప్రత్యేకత.భక్… Read More
బీజేపీ భవితవ్యం ఆ మూడు సామాజిక వర్గాల చేతుల్లో..! వారి ఓటుబ్యాంకును కొల్లగొడితేనే మళ్లీ ఛాన్స్!లక్నో: దేశ రాజకీయాల్లో ఉత్తర్ ప్రదేశ్ పూర్తిగా భిన్నం. అక్కడ అధిక శాతం సీట్లను గెలుచుకునే పార్టీ కేంద్రంలో అధికార పగ్గాలను అందుకుంటుంది. ఉత్తర్ ప్రదేశ… Read More
అక్కడ బీజేపీని ఓడించాలంటే.. కాంగ్రెస్ తో సీట్ల సర్దుబాటు పెట్టుకోవాల్సిందే!న్యూఢిల్లీ: దేశ రాజకీయాలకు కేంద్ర బిందువైన ఢిల్లీలో రసవత్తర రాజకీయం నడుస్తోంది. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ-కాంగ్రెస్ మధ్య సీట్లు బేరాలు … Read More
కాంగ్రెస్ నాలుగో జాబితా.. అక్కడినుంచే శశిథరూర్.. కేవీ థామస్ కు మొండిచేయిఢిల్లీ : లోక్సభ ఎన్నికల్లో పాగా వేయడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది కాంగ్రెస్ పార్టీ. ఆ మేరకు పార్టీ లీడర్లకు టికెట్లిచ్చే విషయంలో ముందుంది. ఇప్పటివరక… Read More
సారు తెలివి చూసిండ్రా..! సర్వీస్ బుక్కులో పుట్టినతేదీ మార్చిండు..!పెద్దపల్లి : ఉపాధ్యాయుడు దారి తప్పాడు. విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన గురువర్యుడు ట్రాక్ మార్చాడు. సదరు ఉపాధ్యాయుడు చేసింది ఆషామాషీ తప్పు కాద… Read More
0 comments:
Post a Comment