న్యూఢిల్లీ: కరోనా బారినపడి టీమిండియా మాజీ క్రికెటర్, ఉత్తరప్రదేశ్ మాజీ కేంద్రమంత్రి చేతన్ చౌహాన్(73) కన్నుమూశారు. శరీరంలో కొన్ని అవయవాలు విఫలం కావడంతో ఆయన మరణించారని వైద్యులు తెలిపారు. కరోనా సోకడంతో జులై 12న ఆయన లక్నోలోని సంజయ్ గాంధీ పీజీఐ ఆస్పత్రిలో చేరారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iMhKvI
Sunday, August 16, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment