అమరావతి: తాడేపల్లిలో పేలుడు ఘటన స్థానికంగా కలకలం రేపింది. అది కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి సమీపంలో కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సీఎం నివాసానికి సమీపంలో జరిగిన ఈ పేలుడు ఘటనలో ఓ మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున గుంటూరు జిల్లా తాడేపల్లి ప్రకాశ్నగర్లోని ఓ ఇంట్లో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఇంటి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32CVwVm
Sunday, October 20, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment