Sunday, October 20, 2019

65 నెలల్లో లక్షల కోట్ల అప్పు.. ఆర్టీసీ అప్పు ఎందుకు తీర్చలే... కేసీఆర్‌కు విపక్ష నేతల ప్రశ్న

ఆర్టీసీ కార్మికులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. హైకోర్టు సూచనను ప్రభుత్వం గౌరవించాలని సూచించారు. చర్చలకు ఆహ్వానించి.. సమస్యను పరిష్కరించాలని కోరారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ, విపక్ష నేతల సమావేశం జరిగింది. సమావేశంలో టీజేఎస్ సహా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, ఎమ్మార్పీఎస్ నేతలు పాల్గొన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33L4dg9

Related Posts:

0 comments:

Post a Comment