Thursday, October 22, 2020

ఐదేళ్లలో 5 శాతం పనులు చేయలేదు.. చంద్రబాబుపై బొత్స విసుర్లు

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై మంత్రి బొత్స సత్యనారాయణ విరుచుకుపడ్డారు. గత ఐదేళ్ల పాలనలో ఏం చేశారని ఆయన నిలదీశారు. ఊరికేనే కాలం వెళ్లదీశారని మండిపడ్డారు. కానీ ఇప్పుడు మాత్రం ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంత రైతుల కోసం ఏమీ చేయలేదు అని ఫైరయ్యారు. గత ప్రభుత్వ హయాంలో కృష్ణానది కరకట్ట

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kpE5jY

Related Posts:

0 comments:

Post a Comment