లాక్ డౌన్ పీరియడ్లో రూ.100కే నాలుగు నుంచి ఐదు కిలోలు లభించిన ఉల్లిగడ్డ ధర ఇప్పుడు అమాంతం పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో ఉల్లిగడ్డ ధర రూ.70 నుంచి రూ.80 వరకు ఉంది. దీంతో సామాన్యులు ఉల్లి కొనాలంటేనే భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సామాన్యులపై ఉల్లి ధర భారాన్ని తగ్గించేలా కీలక నిర్ణయం తీసుకుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IQT4VX
సామాన్యులకు బిగ్ రిలీఫ్... ఉల్లి ధరపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన...
Related Posts:
విషాదం ..ఇంటర్ లో ఫెయిల్ అయ్యిందని మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్యతెలంగాణా రాష్ట్రంలో గురువారం సాయంత్రం 5 గంటలకు ఇంటర్ పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. ఫలితాల్లో మరోమారు బాలికలదే పైచేయి అయింది. ఇంటర్ లో అత్యధిక మార్కులు … Read More
చంద్రబాబుకు హితవు ...తెలివైన ముఖ్యమంత్రి ఎన్నికల కోడ్ ఉల్లంఘించరు అన్న జీవీఎల్ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఎన్నికల కమిషన్పై చంద్రబాబునాయుడు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని బ… Read More
వ్యవస్థలను మేనేజ్ చెయ్యటంలో చంద్రబాబు ఘనుడు .. అందుకే స్ట్రాంగ్ రూమ్ల పరిశీలన అన్న వైసీపీ నేతలుఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వైసీపీ నేతలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి , ఆళ్ళ రామకృష్ణారెడ్డి లు . ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నిక… Read More
ఎవరి ఖర్చు వారిదే: స్థానిక సంస్థల ఎన్నికల ఖర్చులకు చేతులెత్తేసిన ప్రధాన పార్టీలుహైదరాబాదు: వరుస ఎన్నికలతో తెలంగాణ రాష్ట్రం బిజీ అయిపోయింది. గతేడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఆ తర్వాత లోక్సభ ఎన్నికలు ముగిసిన కొద్ది రోజులకే … Read More
పవన్ మాతో కలిస్తే ఎక్కడికో తీసుకెళ్ళేవాడిని ..జగన్ది క్రిమినల్ మనస్తత్వం.. పాల్ సంచలనంప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఏపీ రాజకీయాల్లో సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిపోయారు. ఏపీ ఎన్నికల్లో తన మాటలతో.. చేతలతో కామెడీ చేసిన కేఏ పాల్ తా… Read More
0 comments:
Post a Comment