Thursday, October 22, 2020

సామాన్యులకు బిగ్ రిలీఫ్... ఉల్లి ధరపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన...

లాక్ డౌన్ పీరియడ్‌లో రూ.100కే నాలుగు నుంచి ఐదు కిలోలు లభించిన ఉల్లిగడ్డ ధర ఇప్పుడు అమాంతం పెరిగింది. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో ఉల్లిగడ్డ ధర రూ.70 నుంచి రూ.80 వరకు ఉంది. దీంతో సామాన్యులు ఉల్లి కొనాలంటేనే భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సామాన్యులపై ఉల్లి ధర భారాన్ని తగ్గించేలా కీలక నిర్ణయం తీసుకుంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IQT4VX

0 comments:

Post a Comment