హైదరాబాద్: కరోనా బాధితుల పాలిట ప్మాస్మా ఓ సంజీవని అని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి అన్నారు. శుక్రవారం గచ్చిబౌలిలో జరిగిన కార్యక్రమంలో కరోనా నుంచి కోలుకుని ప్లాస్మా దానం చేసిన వారిని సీపీ సజ్జనార్ శుక్రవారం సత్కరించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ihpJR2
కరోనా బాధితులకు అదే సంజీవని: సజ్జనార్కు చిరంజీవి అభినందనలు, సీపీ ధన్యవాదాలు
Related Posts:
బీజేపీ కోర్ కమిటీలో సుమలత, ఎవరు విదేశాల్లో రౌండ్స్, మాజీ సీఎంకు పంచ్ !బెంగళూరు: కర్ణాటకలోని మండ్య లోక్ సభ నియోజక వర్గం స్వతంత్ర పార్టీ ఎంపీ, బహుబాష నటి, రెబల్ స్టార్ అంబరీష్ భార్య, తెలుగింటి ఆడపడుచు సుమలత అంబరీష్ ఇప్పుడు… Read More
జమ్మూకాశ్మీర్ నుంచి బయటికెళ్లిన 5,300 ఫ్యామిలీలకు భారీ పరిహారంన్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ నుంచి వేరే ప్రదేశంలోకి వెళ్లిన వారి జాబితాలో మరో 5000 కుటుంబాలకుపైగా స్థానం కల్పించారు. వారందరు కూడా ప్రధానమంత్రి అభివృద్ధి … Read More
పోలీస్ అధికారి తలపై కోతి.. నువ్వు కేసులు చూస్కో.. నేను పేలు తీస్తా..! (వీడియో)లక్నో : అయ్యా నీవు కేసులు చూస్తో.. నేను నీ తలలో పేలు తీస్తాగా అన్నట్లు ఉంది ఓ కోతి కథ. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారడంతో చూసినోళ… Read More
కోడెల శివరాంకు బెయిల్: ప్రతి శుక్రవారం సంతకంగుంటూరు: అసెంబ్లీ మాజీ స్పీకర్, దివంగత కోడెల శివప్రసాద్ రావు కుమారుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు కోడెల శివరాంకు ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయ… Read More
ఆర్టీసీతో కేసీఆర్ ది అవినాభావ బంధం: డిప్యూటీ స్పీకర్..సీఎం అయ్యేదాక: మరి..ఇప్పుడు..!ఆర్టీసీ బస్సుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అవినాభావ సంబంధం ఉంది. కేసీఆర్ తెలుగుదేశంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రవాణా శాఖ మంత్రిగా పని చ… Read More
0 comments:
Post a Comment