Friday, August 7, 2020

కరోనా బాధితులకు అదే సంజీవని: సజ్జనార్‌కు చిరంజీవి అభినందనలు, సీపీ ధన్యవాదాలు

హైదరాబాద్: కరోనా బాధితుల పాలిట ప్మాస్మా ఓ సంజీవని అని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి అన్నారు. శుక్రవారం గచ్చిబౌలిలో జరిగిన కార్యక్రమంలో కరోనా నుంచి కోలుకుని ప్లాస్మా దానం చేసిన వారిని సీపీ సజ్జనార్ శుక్రవారం సత్కరించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ihpJR2

Related Posts:

0 comments:

Post a Comment