న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ నుంచి వేరే ప్రదేశంలోకి వెళ్లిన వారి జాబితాలో మరో 5000 కుటుంబాలకుపైగా స్థానం కల్పించారు. వారందరు కూడా ప్రధానమంత్రి అభివృద్ధి ప్యాకేజీ కింద ఇప్పుడు రూ. 5.5లక్షల పరిహారం పొందనున్నారు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) నుంచి జమ్మూకాశ్మీర్ కాక మిగితా రాష్ట్రాలకు వెళ్లిపోయిన కుటుంబాలకు ఈ పరిహారం అందిస్తున్నట్లు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VpOi3W
జమ్మూకాశ్మీర్ నుంచి బయటికెళ్లిన 5,300 ఫ్యామిలీలకు భారీ పరిహారం
Related Posts:
కల్లోలం రేపుతోన్న కరోనా: 53 వేలకు పైగా కొత్త కేసులు: నాలుగు లక్షలకు చేరువగాన్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. రోజురోజుకూ జెట్ స్పీడ్తో పరుగులు పెడుతోంది. అనేక రాష్ట్రాల్లో కరోనా త… Read More
మంచిర్యాలలో ఘోరం: పెళ్లైన కూతురు సహా కుటుంబంలోని నలుగురు ఆత్మహత్య -అప్పులే భారం వల్లే?మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఇప్పటికే పెళ్లైన కూతురితోపాటు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు,… Read More
రెండురోజుల్లో బెంగాల్ పోలింగ్: మళ్లీ తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు: ఆ తరువాత పరిస్థితేంటీ?న్యూఢిల్లీ: ఇన్నాళ్లూ వాహనదారులను చుక్కలు చూపెడుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి తగ్గాయి. వాటి రేట్లు తగ్గడం వరుసగా ఇది రెండోసారి. అంతర్జాతీయ మ… Read More
టీటీడీపై జగన్ సర్కారుకు కేంద్రం షాక్- నో సపరేట్ రూల్- కుదరదన్న నిర్మలఏపీలో తిరుమల తిరుపతి దేవస్ధానం విషయంలో వైసీపీ సర్కారుకు కేంద్రం మరో ఝలక్ ఇచ్చింది. ఓ కీలక డిమాండ్పై ఎంతో కాలంగా పోరాడుతున్న ఏపీ ప్రభుత్వానికి పార్లమె… Read More
తిరుపతి ఉపఎన్నిక- ఈసీ అసాధారణ నిర్ణయం- పంచాయతీ, మున్సిపల్ పోరే కారణంవచ్చే నెల 17న జరిగే తిరుపతి ఉపఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం విస్తత ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసి నామినేషన్లు స్వీకరిస్తున్న ఎ… Read More
0 comments:
Post a Comment