Wednesday, October 9, 2019

జమ్మూకాశ్మీర్ నుంచి బయటికెళ్లిన 5,300 ఫ్యామిలీలకు భారీ పరిహారం

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ నుంచి వేరే ప్రదేశంలోకి వెళ్లిన వారి జాబితాలో మరో 5000 కుటుంబాలకుపైగా స్థానం కల్పించారు. వారందరు కూడా ప్రధానమంత్రి అభివృద్ధి ప్యాకేజీ కింద ఇప్పుడు రూ. 5.5లక్షల పరిహారం పొందనున్నారు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) నుంచి జమ్మూకాశ్మీర్ కాక మిగితా రాష్ట్రాలకు వెళ్లిపోయిన కుటుంబాలకు ఈ పరిహారం అందిస్తున్నట్లు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VpOi3W

0 comments:

Post a Comment