Friday, August 7, 2020

బీజేపీ నేతలతో సోము వీర్రాజు వరుస భేటీలు - సుజనా, పురంధేశ్వరితో కీలక మంతనాలు..

ఏపీ రాజకీయాల్లో ప్రభావం చూపలేకపోతున్నా అంతర్గత పోరుతో సతమతం అవుతున్న బీజేపీని గాడిన పెట్టేందుకు కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన పార్టీలో తనతో విభేదిస్తున్న కీలక నేతలు సుజనా చౌదరి, పురంధేశ్వరిని హైదరాబాద్ వెళ్లి మరీ కలుసుకున్నారు. అమరావతి విషయంలో పార్టీ వైఖరికి వ్యతిరేకంగా వెళ్తున్న వీరిద్దరితో సోము వీర్రాజు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3a3GIUa

Related Posts:

0 comments:

Post a Comment