Friday, August 7, 2020

అమరావతిపై బాధ్యత లేదా ? కేంద్రానికి బాబు సూటి ప్రశ్న - జగన్ వచ్చాకే నా కులంపై చర్చంటూ..

ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలిపోకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట ప్రజలందరిపైనా ఉందని టీడీపీ అధినేత, విపక్ష నేత చంద్రబాబు తెలిపారు. రూపాయి కూడా ఖర్చుకాకుండా అమరావతి నిర్మించే అవకాశమున్నా జగన్ ప్రభుత్వం తనపై కక్షతోనే మూడు రాజధానుల ప్రతిపాదన తెరపైకి తెచ్చిందని బాబు ఆక్షేపించారు. ఈ వ్యవహారంలో కేంద్రం కూడా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31ywMxR

Related Posts:

0 comments:

Post a Comment