ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలిపోకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట ప్రజలందరిపైనా ఉందని టీడీపీ అధినేత, విపక్ష నేత చంద్రబాబు తెలిపారు. రూపాయి కూడా ఖర్చుకాకుండా అమరావతి నిర్మించే అవకాశమున్నా జగన్ ప్రభుత్వం తనపై కక్షతోనే మూడు రాజధానుల ప్రతిపాదన తెరపైకి తెచ్చిందని బాబు ఆక్షేపించారు. ఈ వ్యవహారంలో కేంద్రం కూడా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31ywMxR
అమరావతిపై బాధ్యత లేదా ? కేంద్రానికి బాబు సూటి ప్రశ్న - జగన్ వచ్చాకే నా కులంపై చర్చంటూ..
Related Posts:
కవిత గెలుపుకోసం కేసీఆర్ పాచికనా?.. మండవకు గులాబీ తీర్థం పక్కా స్కెచ్చేనా?నిజామాబాద్ : పక్కా స్కెచ్ వేస్తారు. సమయానికి సరైన నిర్ణయం తీసుకుంటారు. అంతవరకు పెద్దగా పట్టించుకోని విషయాలను సైతం.. తనకు అవసరమని భావిస్తే అప్పటికప్పుడ… Read More
నేనేంటో చూపించాలని మనవడిని తీసుకొచ్చా! కోడలితో కలిసి బహిరంగ సభలో చంద్రబాబుఅమరావతి: మరో రెండు రోజుల్లో ఎన్నికల ప్రచారం పరిసమాప్తం కానున్న నేపథ్యంలో.. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నట్టుండి తన కుటుంబ స… Read More
కవితక్క@ 500000, ఎన్ఆర్ఐల యాగంఎన్నికల్లో గెలవాలంటే ప్రజాబలంతోపాటు , దైవసంకల్పం కూడ ఉండాలని అభ్యర్థులు బలంగా నమ్ముతారు.ఇందులో భాగంగానే నామినేషన్లు వేసేటప్పుడు మంచి ముహుర్తాలు సైతం చ… Read More
వైఎస్ జగన్..లేటెస్ట్ సెన్సేషన్! దుమ్ము రేపుతున్న బిత్తిరి సత్తి పాటఅమరావతి: బిత్తిరి సత్తి. రెగ్యులర్ గా టీవీ చూసే వారికి పరిచయం అక్కర్లేని పేరు ఇది. విభిన్న హావాభావాలు, విచిత్రమైన గెటప్ తో కనిపిస్తూ, తెలంగాణ యాసలో మా… Read More
ఎఫ్ 16 శకలం మా భూబాగంలో ఎందుకు పడింది : నిర్మలా సీతారామన్ఫారిన్ పాలసీ మ్యాగజైన్ మరోసారి పరిశీలించాలి ,నిర్మాలా సీతారామన్ పాకిస్తాన్ కు చెందిన ఏఫ్ 16 విమానాలపై అమేరికాకు చెందిన ఫారిన్ పాలసీ కథనంపై కేంద్ర రక్ష… Read More
0 comments:
Post a Comment