Wednesday, October 9, 2019

ఆర్టీసీతో కేసీఆర్ ది అవినాభావ బంధం: డిప్యూటీ స్పీకర్..సీఎం అయ్యేదాక: మరి..ఇప్పుడు..!

ఆర్టీసీ బస్సుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అవినాభావ సంబంధం ఉంది. కేసీఆర్ తెలుగుదేశంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రవాణా శాఖ మంత్రిగా పని చేసారు. 1996 నుండి 1999 వరకు కేసీఆర్ నిత్యం బస్సులు..కార్మికుల సమస్యలపైనే ఎక్కువగా ఫోకస్ చేసేవారు. ఆయన ఫైళ్లు పెండింగ్ లో పెట్టేవారంటూ కేసీఆర్ పైన చంద్రబాబు ఆగ్రహించిన సందర్భాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Mq7kDs

0 comments:

Post a Comment