తెలంగాణ రాష్ట్రంలో భూ వివాదాలు ఘర్షణకు కారణమవుతున్నాయి. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో భూ వివాదం ఘర్షణలకు దారితీసింది. కర్రలతో దాడి చేసే వరకు వెళ్లింది. భూమి పంచాయతీలో భాగంగా మహిళలని కూడా చూడకుండా కర్రలు, రాడ్లతో దాడి చేయడంతో ఈ వ్యవహారం పోలీసులు కేసు నమోదు చేసే దాకా వెళ్లింది. రాయలసీమ ఎత్తిపోతలపై సుప్రీం కోర్టుకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EMgVEv
యాదాద్రి భువనగిరి జిల్లాలో భూవివాదం .. మహిళలపై కర్రలతో దాడి .. కేసు నమోదు
Related Posts:
బ్రేకింగ్: గుజరాత్లో కూలిన భవంతి... శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులుగుజరాత్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. వడోదరలోని శిథిలావస్తలో ఉన్న ఓ భవంతి ఒక్కసారిగా కుప్పకూలింది. భవంతి కూలడంతో ఆ శిథిలాల కింద చాలామంది కార్మికులు చిక… Read More
TSRTC STRIKE : సీఎం కేసీఆర్ కు దిమ్మతిరిగే ప్రశ్నలు సంధించిన రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. ఆర్టీసీ కార్మికుల పోరాటానికి అన్ని సంఘాలు మద్దతు తెలిపాయి. ఇక రాజకీయ పార్… Read More
సాగర్ కాలువలో బయటపడ్డ 6 మృతదేహాలుసూర్యాపేట్ జిల్లాలోని సాగర్ కాల్వలోకి ప్రమాదవశాత్తు దూసుకెళ్లిన వాహనాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బయటకు తీశారు. వాహనం తోపాటు అందులో చిక్కుకున్న ఆరుగురి మృ… Read More
విజయసాయి రెడ్డికి మర్యాదగా చురకలంటించిన బాలయ్య చిన్నల్లుడు .. ఏమన్నారంటేనందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ ఆస్తులను ఆంధ్రా బ్యాంక్ వేలం వెయ్యనుందని, నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు, విశాఖ టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీభ… Read More
హమ్మయ్య.. ఎట్టకేలకు సమ్మె తప్పింది... డిమాండ్లకు యాజమాన్యం ఓకే...హమ్మయ్య.. మరో సమ్మె తప్పింది. యాజమాన్యంతో విద్యుత్ కార్మిక సంఘాల చర్చలు సఫలమయ్యాయి. కార్మిక సంఘాల డిమాండ్లు ఆమోదయోగ్యమని యాజమాన్యం సంకేతాలు ఇచ్చాయి. ద… Read More
0 comments:
Post a Comment