Monday, August 31, 2020

అర్దరాత్రి 200 మందితో చైనా చొరబాటు - కొత్త పాయింట్లే టార్గెట్ - పాంగాంగ్ సరస్సు వద్ద ఏంజరిగిందంటే

భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ్(ఎల్ఏసీ) వెంబడి నాలుగు నెలలుగా కొనసాగుతోన్న ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరాయి. తాజాగా పాంగాంగ్ సరస్సుకు దక్షిణంవైపున సరిహద్దుల్ని మార్చేసేందుకు చైనా ప్రయత్నించగా.. భారత బలగాలు అప్రమత్తంగా వ్యవహరించడంతో డ్రాగన్ తోకముడిచిందని ఆర్మీ సోమవారం ప్రకటించింది. అయితే, ప్రభుత్వం చెబుతున్నదానికంటే పెద్ద సంఘటనే అక్కడ జరిగి ఉండొచ్చని డిఫెన్స్ నిపుణులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hKJuAK

Related Posts:

0 comments:

Post a Comment