Monday, August 31, 2020

నమ్మివెళితే.. ప్రియురాలిపై స్నేహితుడితో కలిసి అత్యాచారం, హత్య, చివరకు అతడు కూడా

యాదాద్రిభువనగిరి: జిల్లాలోని మోటకొండూరు, వలిగొండ మండలాల్లో దారుణ ఘటనలు చోటు చేసుకున్నాయి. తను ప్రేమించిన యువకుడే అనుమానంతో యువతిపై అత్యాచారం చేశాడు. అతని స్నేహితులతో ఆమెపై దారుణానికి తెగబడ్డారు. ఆ తర్వాత ఆమెను దారుణంగా హత్య చేశారు. ప్రధాన నిందితుడైన ఆ యువతి ప్రియుడు కూడా అనుమానాస్పద స్థితిలో మరణించాడు. స్థానికంగా సంచలనంగా మారిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jum9nb

Related Posts:

0 comments:

Post a Comment