యాదాద్రిభువనగిరి: జిల్లాలోని మోటకొండూరు, వలిగొండ మండలాల్లో దారుణ ఘటనలు చోటు చేసుకున్నాయి. తను ప్రేమించిన యువకుడే అనుమానంతో యువతిపై అత్యాచారం చేశాడు. అతని స్నేహితులతో ఆమెపై దారుణానికి తెగబడ్డారు. ఆ తర్వాత ఆమెను దారుణంగా హత్య చేశారు. ప్రధాన నిందితుడైన ఆ యువతి ప్రియుడు కూడా అనుమానాస్పద స్థితిలో మరణించాడు. స్థానికంగా సంచలనంగా మారిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jum9nb
నమ్మివెళితే.. ప్రియురాలిపై స్నేహితుడితో కలిసి అత్యాచారం, హత్య, చివరకు అతడు కూడా
Related Posts:
అమరావతిని మోడీనే కాపాడాలి .. నిరసనదీక్షలో చంద్రబాబు.. రాజధాని రైతుల పోరాటానికి 200 రోజులురాజధాని అమరావతి కొనసాగాలని సాగుతున్న ఉద్యమం 200వ రోజుకు చేరుకుంది. మొదట్లో రాజధాని అమరావతి ఉద్యమం ఉధృతంగా సాగినా, మధ్యలో కరోనావైరస్ లాక్ డౌన్ ఎఫెక్ట్ … Read More
భారత్ కు దగ్గరవుతున్న అమెరికా- మారిన పరిస్ధితుల్లో- మాజీ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ వెల్లడి...దశాబ్దాలుగా తమకు నమ్మకంగా ఉన్న సోవియట్ యూనియన్, రష్యాతో సంబంధాలను పణంగా పెట్టి మరీ భారత్.... అమెరికాకు దగ్గరవుతున్న వైనం రోజూ చూస్తూనే ఉన్నాం. కారణాలు… Read More
కోవిడ్-19 తొలి కేసుపై ముందుగా మాకు అక్కడి నుంచే నివేదిక వచ్చింది: WHOజెనీవా: కరోనావైరస్ గురించి ముందుగా తమను అలర్ట్ చేసింది చైనాలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యాలయమే తప్ప చైనా ప్రభుత్వం కాదని సంచలన వ్యాఖ్యలు చేసింది వరల్డ… Read More
Surprise: నక్కతోక తొక్కిన నటి నమిత, బుట్టబొమ్మకు ఊహించని చాన్స్, గౌతమి, గాయిత్రికి చాన్స్!చెన్నై/ న్యూఢిల్లీ: ద్రవిడ దేశం తమిళనాడు రాష్ట్రంలో పాగా వెయ్యాలని బీజేపీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. తమిళనాడులో లక్షకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల… Read More
గోల్కొండ, చార్మినార్ సందర్శనకు కేంద్రం ఓకే... ఆన్ లైన్ బుకింగ్స్- ఎప్పటినుంచో తెలుసా ?కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా పర్యాటక స్ధలాలకు సందర్శకులే కరువయ్యారు. దీంతో అవి గతంలో ఎన్నడూ లేనంత దారుణంగా వెలవెలబోతున్నాయి. తాజాగా లాక్… Read More
0 comments:
Post a Comment