సూర్యాపేట్ జిల్లాలోని సాగర్ కాల్వలోకి ప్రమాదవశాత్తు దూసుకెళ్లిన వాహనాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బయటకు తీశారు. వాహనం తోపాటు అందులో చిక్కుకున్న ఆరుగురి మృతదేహాను లభ్యమయ్యాయి. సంఘటన జరిగిన సుమారు 15గంటల తర్వాత క్రేన్ సహాయంతో వాహనాన్ని బయటకు తీశారు. అయితే కాలువలో వదర ఉధృతి ఎక్కువగా ఉండడంతో వాహానాన్ని వెలికి తీసేందుకు ఆలస్యమైనట్టు జిల్లా అధికారులు తెలిపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MZGaTY
సాగర్ కాలువలో బయటపడ్డ 6 మృతదేహాలు
Related Posts:
ట్రాఫిక్ పోలీస్గా మారిన అసదుద్దీన్.. కార్యకర్తలకు స్పూర్తిగా ఎంఐఎం అధినేతరాజకీయాల వ్యవహారాలతో నిత్యం బిజీగా ఉండే ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇత్తెహద్ ఉల్ ముస్లీమిన్ (ఎంఐఎం) పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ట్రాఫిక్ పోలీస్గా మారారు.… Read More
చెన్నై ఎయిర్ ఇండియా డింపుల్ కిడ్నాప్, ఫ్రెండ్ కింగ్ పిన్, మేనేజర్ కు రూ. 26 లక్షలు, ఏం జరిగిందంటే?!చెన్నై: ఉద్యోగం పేరిట మోసానికి పాల్పడిన కేసులో చెన్నై ఎయిర్ పోర్టు మహిళా ఉద్యోగిని కిడ్నాప్ చెయ్యడం, కమిషనర్ కార్యాలయంలో ప్రత్యక్షం కావడంతో తమిళనాడు ప… Read More
రాజధాని పోరు : తుళ్లూరులో యువకుడి ఆత్మహత్యాయత్నం.. ఉద్రిక్తతలు..అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ అక్కడి రైతులు చేస్తున్న ఆందోళనలు శనివారానికి 25వ రోజుకు చేరుకున్నాయి. వెలగపూడి,తుళ్లూరు,మందడం చుట్టుపక్కల గ్రామాల… Read More
చంద్రబాబు..పవన్ పై పచ్చి బూతులు: వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి అసభ్యంగా: బహిరంగంగా..!తానొక ఎమ్మెల్యే అనే విషయం మర్చిపోయారు. ప్రజల మధ్య మాట్లాడుతున్నానే ఆలోచన విస్మరించారు. సభ్యత మరిచారు. అధికార పార్టీలో ఉన్నాననే అహంతో అసభ్యంగా ప్రతిపక్… Read More
‘మా వాణ్ని వీసీ చేయండి! మధ్యప్రదేశ్ గవర్నర్కు అమిత్ షా ఫోన్’: ఐఏఎఫ్ అధికారి అరెస్ట్..న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్ఫోర్స్లో సీనియర్ అధికారిగా పనిచేస్తున్న వ్యక్తిని మధ్యప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్టీఎఫ్) అరెస్ట్ చేసింది. తాను కేంద్ర… Read More
0 comments:
Post a Comment