సూర్యాపేట్ జిల్లాలోని సాగర్ కాల్వలోకి ప్రమాదవశాత్తు దూసుకెళ్లిన వాహనాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బయటకు తీశారు. వాహనం తోపాటు అందులో చిక్కుకున్న ఆరుగురి మృతదేహాను లభ్యమయ్యాయి. సంఘటన జరిగిన సుమారు 15గంటల తర్వాత క్రేన్ సహాయంతో వాహనాన్ని బయటకు తీశారు. అయితే కాలువలో వదర ఉధృతి ఎక్కువగా ఉండడంతో వాహానాన్ని వెలికి తీసేందుకు ఆలస్యమైనట్టు జిల్లా అధికారులు తెలిపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MZGaTY
Saturday, October 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment