తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. ఆర్టీసీ కార్మికుల పోరాటానికి అన్ని సంఘాలు మద్దతు తెలిపాయి. ఇక రాజకీయ పార్టీలు ఆర్టీసీ కార్మికుల పక్షాన నిలిచి ప్రభుత్వంపై పోరాటం సాగిస్తున్నాయి. ఇక ఇదే సమయంలో ఈ బంద్ జరగడానికి గల కారణాలను చెప్పిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఫైర్ బ్రాండ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VWiALX
Saturday, October 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment