హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా వార్డు ఆఫీసర్లను నియమించనున్నారు. ప్రతి పురపాలికలో వార్డు ఆఫీసర్లను నియమించాలని నిర్ణయించింది. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వార్డు ఆఫీసర్లు వ్యవహరించనున్నారు. ఈ మేరకు వివరాలను తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ప్రగతి భవన్లో పురపాలక శాఖపై మంత్రి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aKaBsZ
దేశంలోనే తొలిసారి: తెలంగాణలో వార్డు ఆఫీసర్ల నియామకం
Related Posts:
ఫిబ్రవరి నుంచే రైతులకు కేంద్ర సాయం..!ఢిల్లీ : దేశవ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించనున్న ఆర్థిక సాయం పథకం ఈ నెల నుంచే అమలు కానుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పేరిట తెరపైకి … Read More
పశ్చిమ బెంగాల్ పరిణామాలపై బాబు స్పందన..! పార్లమెంట్ లో ప్రస్థావించాలని ఎంపీలకు ఆదేశాలు..!!అమరావతి : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఏపి సీయం చంద్రబాబు నాయుడు బాసటగా నిలుస్తున్నారు. బీజేపియేతర రాష్ట్రాలపై మోదీ కక్ష్యపూర… Read More
జయరాం మర్డర్ మిస్టరీ: హత్యపై హంతకుడు పూసగుచ్చినట్లు వివరించాడు..శిఖా చౌదరి పాత్రేంటి..?హైదరాబాదు/ అమరావతి: కోస్టల్ బ్యాంకు యజమాని చిగురుపాటి జయరాం హత్యకేసులో దాదాపు మిస్టరీ వీడింది. జయరాంను హత్య చేసింది తనే అని రాకేష్ రెడ్డి పోలీసుల వద్ద… Read More
ఆపరేషన్ కమల, కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రూ. 40 కోట్లు ఆఫర్, ప్రభుత్వం, కేపీసీసీ, ఆ డబ్బు!బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ప్రభుత్వానికి అవిశ్వాస తీర్మాణం భయం పట్టుకుంది. అవిశ్వాస తీర్మాణంలో ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకున… Read More
స్వీట్ రివెంజ్..! పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేయలేదని దారి మూసేసిన ఘనుడు..! నో వే..!!మహబూబాద్/ హైదరాబాద్ : దేశం లో జరిగే అన్ని ఎన్నికల కన్నా పంచాయతీ ఎన్నికలు భిన్నంగా ఉంటాయి. ఇగో, ప్రెస్టేజ్, పెత్తనం, అజమాయిషీ, ఆదిపత్యం, మాట… Read More
0 comments:
Post a Comment