Sunday, June 30, 2019

25 ఏళ్లుగా బీజేపీకి దిక్కు లేదు.. కాలం చెల్లిన నేతలకు కండువా.. మంత్రి తలసాని ఘాటు వ్యాఖ్యలు

హైదరాబాద్‌ : తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ చందంగా వార్ ముదురుతోంది. ఇరు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న టీఆర్ఎస్‌ను చెడుగుడు ఆడుకుంటున్న బీజేపీ నేతలను ఇరుకున పెట్టేలా గులాబీ నేతలకు అస్త్రం దొరికింది. ఏపీకి చెందిన టీడీపీ రాజ్యసభ సభ్యులకు కమల తీర్థం పోయడంతో బీజేపీ నేతలపై మండిపడుతున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RKoCNH

Related Posts:

0 comments:

Post a Comment