హైదరాబాద్ : తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ చందంగా వార్ ముదురుతోంది. ఇరు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న టీఆర్ఎస్ను చెడుగుడు ఆడుకుంటున్న బీజేపీ నేతలను ఇరుకున పెట్టేలా గులాబీ నేతలకు అస్త్రం దొరికింది. ఏపీకి చెందిన టీడీపీ రాజ్యసభ సభ్యులకు కమల తీర్థం పోయడంతో బీజేపీ నేతలపై మండిపడుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RKoCNH
25 ఏళ్లుగా బీజేపీకి దిక్కు లేదు.. కాలం చెల్లిన నేతలకు కండువా.. మంత్రి తలసాని ఘాటు వ్యాఖ్యలు
Related Posts:
కేంద్రమంత్రి హల్చల్.. పోలింగ్బూత్లో రచ్చ.. FIR నమోదుకు ఈసీ ఆదేశంకోల్కతా : కేంద్రమంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ అభ్యర్థి బాబుల్ సుప్రియోపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలంటూ రిటర్నింగ… Read More
సూపర్ సైక్లోన్ గా ఫణి .. 195 కి.మీ. వేగంతో పెనుగాలులు .. ఫణి తుఫానుపై మోడీ ట్వీట్ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడి, ఆపై వాయుగుండంగా, తుపానుగా మారిన 'ఫణి', ఇప్పుడు మరింత ఉద్ధృతమై సూపర్ సైక్లోన్ గా మారింది. ఇది ప్రస్తుతం మచిలీపట… Read More
అవి సరిపోతేనే ఫలితాల వెల్లడి: ఐదారు గంటల సమయం అవసరం : సీఈవో ద్వివేదీ..!పోటీలో ఉన్న అభ్యర్దులకు ఈనెల 23న ఫలితాలకు ఎక్కువ సేపు నిరీక్షించాల్సిందే. ఈ సారి ఎన్నికల ఫలితాలు ఆలస్యం అవుతాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికా… Read More
IOCLలో రీసెర్చ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్లో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా రీసెర్చ్ ఆఫీసర్, చీఫ్ రీసెర్చ్ మేనేజర్ పోస్టు… Read More
బాంబ్ పేల్చిన మోదీ : 40 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, దీదీకి షాకిచ్చిన మోదీకోల్ కతా : మండుటెండల్లో సార్వత్రిక ఎన్నికల హీట్ పీక్ స్టేజీకి చేరింది. టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ప్రధాని మోదీ డేంజర్ బెల్స్ మోగించ… Read More
0 comments:
Post a Comment