Sunday, June 30, 2019

ఏడు కొండల వాడా.. వెంకట రమణా..! వీఐపీ బ్రేక్ దర్శన వివాదాన్ని నువ్వే పరిష్కరించాలి స్వామీ..!!

తిరుమల/హైదరాబాద్ : ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్ధానంలో స్వామి వారి దర్శన భాగ్యం పై వివాదాలు చెలరేగుతున్నాయి. శ్రీవారి ఆలయం వీఐపీ బ్రేక్ దర్శన విధానం వివాదాస్పదమవుతోంది. గ్రేడింగ్ చేసి టీటీడీ ఇస్తున్న టిక్కెట్లపై భక్తుల నుంచి నిరసనలు పెరుగుతున్నాయి. అసలు గ్రేడింగ్ విధానం సరైనదేనా? శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు ప్రతి రోజు వేలమంది భక్తులు తిరులకు వస్తుంటారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/320AXCk

Related Posts:

0 comments:

Post a Comment