దాదాపు 393 సంవత్సరాల వయసున్న ఓ సొరచేపను ఆర్కిటిక్ మహాసముద్రంలో గుర్తించారు. 1627వ సంవత్సరంలో పుట్టిన ఈ గ్రీన్లాండ్ సొరచేప(greenland shark) భూమిపై ఉన్న అత్యంత పురాతన జీవుల్లో ఒకటి. సాధారణంగా గ్రీన్లాండ్ సొరచేపలు 400 ఏళ్ల పాటు బతుకుతాయని పరిశీలకులు చెప్తున్నారు. మానవ జీవిత కాలాన్ని కూడా ఎక్కువ కాలం ఎలా పొడగించవచ్చో తెలుసుకునేందుకు వీటిల్లో ఏవైనా ఆధారాలు దొరకవచ్చునని జన్యు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gdQkwY
400 ఏళ్ల గ్రీన్లాండ్ షార్క్... ఆర్కిటిక్ మహాసముద్రంలో అత్యంత పురాతన జీవి....
Related Posts:
తెలంగాణలో కరోనా: తగ్గిన ఉధృతి -కొత్తగా 163 కేసులు, ఒకరి మృతి -నేడు పల్స్ పోలియో టీకాలుతెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృది కొద్దిగా తగ్గింది. టెస్టుల సంఖ్య అదే స్థాయిలో ఉన్నా, కొత్త కేసుల సంఖ్య తగ్గింది. డిశ్చార్జీలు పెరగడంతో యాక్టివ్ క… Read More
శ్యామ్ పిట్రోడాకు చెబుతా.. అమెరికాలో వంటకాలు చేయండి, తమిళ చెఫ్లతో రాహుల్ గాంధీ..తమిళనాడుకు చెందిన చెఫ్లకు రాహుల్ గాంధీ అడగక్కుండానే అభయం ఇచ్చారు. తమిళనాడులో విలేజ్ కుకింగ్ చానల్ పాపులర్ యూ ట్యూబ్ చానెల్.. వీరు రకరకాల ఫుడ్ అందజేస్… Read More
మంజురాణి: బాక్సింగ్ గ్లవ్స్ కొనే శక్తి లేదు.. కానీ భారత ఒలింపిక్స్ ఆశాకిరణంగా మారారు- BBC ISWOTYఏదైనా సాధించాలన్న పట్టుదల ఉండాలేగానీ, విజయం అనేది పెద్ద విషయంకాదని మంజురాణి నిరూపించారు. చిన్నతనం నుంచి తనకు ఇష్టమైన ఏ ఆటనైనా దీక్షతో, నిబద్ధతో ఆడేవార… Read More
ఢిల్లీ బాంబు దాడి మా పనే... సోషల్ మీడియాలో ప్రకటించిన ఆ సంస్థ... అనుమానిస్తున్న దర్యాప్తు సంస్థలు..దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ సమీపంలో చోటు చేసుకున్న బాంబు పేలుడు తమ పనేనని జైష్ ఉల్ హింద్ అనే సంస్థ ప్రకటించింది. దీనికి సంబంధించిన స్కీన్ ష… Read More
మళ్లీ తెరపైకి ప్రత్యేక హోదా- అఖిలపక్ష భేటీలో ప్రధానిని కోరిన విజయసాయిరెడ్డిపార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన వర్చువల్ విధానంలో ఏర్పాటైన అఖిలపక్ష సమావేశంలో రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలు… Read More
0 comments:
Post a Comment