Tuesday, August 11, 2020

ముందస్తు వ్యూహంతోనే గాల్వాన్ దాడి: చైనా పాక్ కలిసి కుట్ర.. అమెరికా షాకింగ్ నిజాలు

న్యూఢిల్లీ: భారత్ చైనా బలగాల మధ్య గాల్వాన్ వ్యాలీలో జూన్‌లో జరిగిన ఘర్షణ చైనా ముందస్తు వ్యూహంలో భాగమేనా.. అది అప్పటికప్పుడు జరిగిన ఘటన కాదా..? డ్రాగన్‌ కంట్రీ భారత బలగాలపై దాడి చేసి భూభాగాన్ని ఆక్రమించుకోవాలని ముందుగానే ప్లాన్ చేసిందా ..? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ఇవన్నీ చైనా ముందస్తు వ్యూహంతోనే చేసిందని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iv3A1F

Related Posts:

0 comments:

Post a Comment