దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో దర్శనాలపై ఆంక్షలు విధించారు .షిరిడి వంటి చాలా పుణ్యక్షేత్రాలలో ఇప్పటికీ భక్తులకు దర్శనాలు లేవు. ఈ క్రమంలో అయ్యప్పస్వామి మాల వేసుకుని, అత్యంత నిష్టతో పూజాధికాలు నిర్వహించి, ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి శబరిమలకి వెళ్లి స్వామిని దర్శించుకునే అయ్యప్ప భక్తులకు ఈ సారి శబరిమల యాత్ర ఉంటుందా ?
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33Ncdk2
శబరిమల యాత్ర నవంబర్ 16 నుండి.. వర్చువల్ క్యూ విధానం.. కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి
Related Posts:
టీడీపీ..ఫుల్ హ్యాపీ: జగన్ టార్గెట్గా: స్థానిక ఎన్నికల వాయిదాపై ఘాటు వ్యాఖ్యలు.. సెటైర్లతో.. !అమరావతి: ప్రాణాంతక కరోనా వైరస్ జాడలు ఇప్పుడిప్పుడే పెద్ద ఎత్తున రాష్ట్రంలో కనిపిస్తోన్న నేపథ్యంలో.. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటంతో తెలుగుదేశం ప… Read More
అమరావతి ఊపిరి పీల్చుకో: ఈ ఏడాదికి రాజధాని తరలింపు లేనట్లే: ప్రభుత్వానికి ఎదురు దెబ్బ..!ఏపీలో మూడు రాజధానుల వ్యవహారంలో కొత్త ట్విస్ట్. ఇప్పటికే శాసనసభలో ఆమోదించిన ఈ బిల్లులకు మండలిలో చెక్ పడింది. ఇక, ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపటం..ప్ర… Read More
వైసీపీ దాడులు, గ్రామవాలంటీర్లపై సీరియస్.. ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కీలక ఆదేశాలు..మహమ్మారి కరోనా వైరస్ ప్రభావాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించిన నేపథ్యంలో ఏపీ ఎన్నికల సంఘం కూడా అదే రీతిగా అసాధారణ నిర్ణయాన్ని వెలువరించి… Read More
జగన్.. తానుకొటి తలిస్తే కరోనా వేరొకటి తలచింది: వైరస్ మిగిల్చిన నష్టం రూ. 5000 కోట్లు..!అమరావతి: మొత్తం భూగోళాన్ని వణికిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ జగన్ సర్కార్పై పెను ప్రభావాన్నే చూపింది. అల్లాటప్పా ఎఫెక్టేమీ కాదు. దాని విలువ 5000 కోట… Read More
ఎన్నికలు వాయిదా.. ఏపీ షట్ డౌన్? సీఎం జగన్ ఎమర్జెన్సీ రివ్యూ.. గవర్నర్తో కీలక భేటీ..కరోనా మహమ్మారి ధాటికి ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఈసీ సంచలన నిర్ణయాన్ని ప్రకటించిన గంటల వ్యవధిలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. … Read More
0 comments:
Post a Comment