ఏపీలో కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతున్న నేఫథ్యంలో రాష్ట్ర స్దాయి బ్యాంకర్ల సమితి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ ను దాదాపుగా నిరుత్సాహపరిచేలా ఈ నిర్ణయాలు ఉన్నాయి. వీటిలోబ్యాంకుల పని వేళల తగ్గింపుతో పాటు పలు కీలక సర్వీసులను కూడా నిలిపివేయనున్నారు. ఇవన్నీ రేపటి నంచి రాష్ట్రంలోని అన్ని బ్యాంకులకూ వర్తింపచేస్తామని బ్యాంకర్ల రాష్ట్ర సమితి ప్రకటించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bhRPrS
కరోనా ఎఫెక్ట్ : ఏపీలో బ్యాంకుల కొత్త పని వేళలు ఇవే.. ఆ సేవలకు మాత్రం బ్రేక్...
Related Posts:
ఉద్యోగం పేరుతో మోసం: ఒమన్లో వృద్ధుడితో మహిళ పెళ్లి: చిత్రహింసలు, కాపాడాలంటూ..!హైదరాబాదు: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ఒమన్లో చిక్కుకున్న తన కుమార్తెను తిరిగి భారత్కు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని హైదరాబాదుకు చ… Read More
భారత్ బయోటెక్ నుంచి మరో వ్యాక్సిన్: వచ్చే నెలలోనే తొలి దశ ట్రయల్స్ ప్రారంభంహైదరాబాద్: ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ మరో వ్యాక్సిన్ కూడా రానుంది. భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) నుంచి భారత్ బయోటెక్ అభివృదధి చేస్తున్న కోవాగ్జిన… Read More
మహిళలు చేసే ఇంటి పనికి ఆర్థిక విలువ ఉండాలా... సుప్రీం కోర్టు వ్యాఖ్యపై వారేమంటున్నారు?"మా అమ్మగారు ఊర్లో తెలిసిన వారి ఇంటికి వెళ్లి డబ్బులిచ్చి వెన్న కొనుక్కుని రమ్మనగానే, నేను ఆశ్చర్యపోయి, అదేమిటమ్మా? మన ఇంట్లో కూడా పాడి ఉంది కదా. కొను… Read More
నిమ్మగడ్డతో ముగ్గురు ఐఏఎస్ల బృందం భేటీ- స్ధానిక పోరుపై సంప్రదింపులుఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ముగ్గురు ఐఏఎస్లతో కూడిన ప్రభుత్వ ప్రతినిధుల బృందం ఇవాళ ఎన్నికల కమిషనర్… Read More
ఏపీలో కరోనా: అత్యల్ప స్థాయికి మరణాలు -కొత్తగా 319 కేసులు, ఒకరు మృతిఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ప్రభావం క్రమంగా తగ్గుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా మరణాలు అత్యల్ప స్థాయికి పడిపోయాయి. కొత్త కేసులు స్వల్పంగా పెరిగినప… Read More
0 comments:
Post a Comment