Monday, March 23, 2020

coronavirus:ఏపీలో కరోనా కలవరం, విమ్స్ ఆస్పత్రిలో 31 మంది క్వారంటైన్, వదంతులు నమ్మొద్దు: మంత్రి అవంతి

కరోనా వైరస్ ప్రబలుతుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా లాక్ డౌన్ విధించింది. ఈ నెల 31వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగుతోంది. ఆస్పత్రి, మెడికల్ షాపులను మాత్రమే సాయంత్రం తర్వాత కూడా అనుమతి ఇస్తున్నారు. రాష్ట్ర సరిహద్దులను కూడా మూసివేశారు. విమ్స్ ఆస్పత్రిలో 31 మంది క్వారంటైన్‌లో ఉన్నారని.. వారిని 14 రోజుల తర్వాత కరోనా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JaaPfS

0 comments:

Post a Comment