Monday, March 23, 2020

లాక్ డౌన్ ఎఫెక్ట్ : టీటీడీ ఉద్యోగులకు సెలవులు .. తిరుమలలో స్థానికులపై ఆంక్షలు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం తిరుమల ఆలయం మీద పడింది. ఇక తిరుమలకు వచ్చిన ఒక భక్తుడికి కరోనా పాజిటివ్ అని తేలటంతో టీటీడీ తిరుమలలో భక్తుల దర్శనాలు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది . విదేశాల నుండి తిరుమలకు వచ్చిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ రావటంతో అతన్ని రుయా ఆస్పత్రికి తరలించారు. దీంతో స్వామీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WADPp6

0 comments:

Post a Comment