గాంధీనగర్: టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా చిక్కుల్లో పడ్డారు. మాస్క్ ధరించలేదని ప్రశ్నించిన పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. గుజరాత్ రాష్ట్రంలోని రాజ్కోట్లో సోమవారం రాత్రి సతీమణి రివాబాతో కలిసి రవీంద్ర జడేజా కారులో ప్రయాణిస్తున్నారు. అయితే, జడేజా మాస్కు ధరించగా.. రివాబా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iwROUI
క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి మాస్కు ధరించలేదు: పోలీసులతో వాగ్వాదం
Related Posts:
కాలేజ్ స్టూడెంట్ టార్గెట్: అమ్మాయిలు, ఆంటీల నడుముతో తిక్కతిక్క టిక్ టాక్ వీడియోలు, పరుగో పరుగు !చెన్నై/ తిరుచ్చి: టిక్ టాక్ పిచ్చితో తిక్కతిక్కగా ప్రవర్తించి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న యువకుడిని తమిళనాడులో అరెస్టు చేశారు. అమ్మాయిలతో తిక్కచ… Read More
విషాదం: తుపాకీ మిస్ఫైర్: కానిస్టుబుల్ తలలోకి బుల్లెట్, మృతికుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. తుపాకీ మిస్ఫైర్ అయి ఓ కానిస్టేబుల్ తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. తిర్యానీ పోలీస్ స్టేషన్లో త… Read More
వైఎస్ జగన్ సర్కారుకు ఊరట: ‘మిలీనియం టవర్స్లో సెక్రటేరియట్’పై ఇండియన్ నేవీ క్లారిటీఅమరావతి: విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటుపై నేవీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలు, వార్తలపై తూర్పు నావల్ కమాండ్(ఈఎన్… Read More
యాచకుల రహిత నగరంగా హైదరాబాద్ ... కేంద్రం కొత్త పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందా ?భారతదేశం అన్నపూర్ణ .. కానీ అడుగడుగునా ఆకలి కేకలే .. ఏ రోడ్డులో చూసినా దేహీ అని యాచన చేస్తూ జీవనం సాగించే వాళ్ళే . భారతదేశం భాగ్య సీమ అని గొప్పలు చెప్ప… Read More
భారత సాయాన్ని కావాలనే అడ్డుకుంటున్న చైనా: అక్కడి భారతీయులను తీసుకురాలేని పరిస్థితిన్యూఢిల్లీ: కరోనావైరస్ బారిన పడి అల్లాడిపోతున్న ప్రజలకు సాయం అందించాలనే మంచి ఉద్దేశంతో భారత్ ముందుకొచ్చినప్పటికీ.. చైనా మాత్రం ఆ సాయాన్ని అందుకునేందుక… Read More
0 comments:
Post a Comment