అమరావతి: కరోనా మహమ్మారి సామాన్య ప్రజలతోపాటు ప్రముఖులను కూడా వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా, అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ కూడా కరోనా బారిన పడ్డారు. అమలాపురం మాజీ ఎంపీ, హర్షకుమార్ కరోనా బారిన పడ్డట్టు నిర్ధారించారు. ఆయనకు కరోనా లక్షణాలు కనిపించగా పరీక్ష చేయించుకున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/348XyQj
మాజీ ఎంపీ హర్షకుమార్కు కరోనా పాజిటివ్: హోంక్వారంటైన్లో..
Related Posts:
రేపే జీహెచ్ఎంసీ పోలింగ్... బందోబస్తులో 50వేల మంది పోలీసులు... ఇవీ భద్రతా ఏర్పాట్లు...జీహెచ్ఎంసీ ఎన్నికలకు సమయం దగ్గరపడింది. పోలింగ్కి మరికొద్ది గంటలే సమయం ఉండటంతో అధికార యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా ఎక్కడ… Read More
అత్యవసర వినియోగానికి వ్యాక్సిన్ను అనుమతించండి: యూఎస్, యూరోప్ దేశాలకు మోడెర్నా విన్నపంవాషింగ్టన్: కరోనా మహమ్మారిని అడ్డుకోవడంలో తమ వ్యాక్సిన్ 91 శాతానికిపైగా సమర్థవంతంగా పనిచేస్తోందని మోడెర్నా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ… Read More
రైతు నిరసనలు : ఎన్డీఏకి మరో షాక్ తప్పదా.. తప్పుకుంటామని హెచ్చరించిన ఆర్ఎల్పీ..కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై తొలి నుంచి రైతుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది. ఈ చట్టాలతో రైతులకు ఆర్థికంగా చాలా మేలు జరుగుతుంద… Read More
విమానంలో 'అడల్ట్ ఎంటర్టైన్మెంట్'.. లోదుస్తులు లేకుండా.. బ్రిటీష్ ఎయిర్వేస్ను కుదిపేస్తున్న వివాదం...విమాన ప్రయాణంలో 'అడల్ట్ ఎంటర్టైన్మెంట్'... ఇప్పుడిదే వివాదం బ్రిటీష్ ఎయిర్లైన్స్ను కుదిపేస్తోంది. ఆ సంస్థలో పనిచేసే ఓ ఎయిర్ హోస్టెస్ తన వృత్తిని అడ… Read More
జగన్ పెద్ద ఫేక్ సీఎం -గాలికే పోతాడు -నన్ను చంపేస్తాడా? జీవితంలో తొలిసారి: చంద్రబాబు సంచలనంఆంధ్రప్రదేశ్ లో తాజా అసెంబ్లీ సమావేశాల తొలిరోజే తీవ్ర ఉద్రిక్తత, గందరగోళం, వాగ్వాదాలు, సస్పెన్షన్లు, తిట్లదండకాలు చోటుచేసుకున్నాయి. తొలిరోజు సభలో తుపా… Read More
0 comments:
Post a Comment