అమరావతి: కరోనా మహమ్మారి సామాన్య ప్రజలతోపాటు ప్రముఖులను కూడా వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా, అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ కూడా కరోనా బారిన పడ్డారు. అమలాపురం మాజీ ఎంపీ, హర్షకుమార్ కరోనా బారిన పడ్డట్టు నిర్ధారించారు. ఆయనకు కరోనా లక్షణాలు కనిపించగా పరీక్ష చేయించుకున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/348XyQj
మాజీ ఎంపీ హర్షకుమార్కు కరోనా పాజిటివ్: హోంక్వారంటైన్లో..
Related Posts:
తాజ్మహల్ సహా చారిత్రక కట్టడాలన్నింటికీ గ్రీన్ సిగ్నల్... సందర్శనకు కేంద్రం అనుమతి...కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 25 నుంచి చారిత్రక కట్టడాల సందర్శనను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల విడుదల చేసిన అన్… Read More
స్మోకర్స్ బీ కేర్ఫుల్ : పొగరాయుళ్లకే కరోనావైరస్ రిస్క్ ఎక్కువట..!కరోనావైరస్ ప్రపంచాన్ని భయపెడుతున్న నేపథ్యంలో ఈ వ్యాధికి సంబంధించి మరిన్ని హెచ్చరికలు జారీ చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. పొగతాగేవారికి కరోనావైరస్ సోకితే… Read More
Chingari, Roposo: టిక్టాక్ స్థానాన్ని ఈ దేశీయ యాప్లు దక్కించుకుంటాయా?భారత్లో టిక్టాక్ యాప్ పెద్ద హిట్. దాదాపు ఇరవై కోట్లకుపైగా యాక్టివ్ యూజర్లు ఆ యాప్కు ఇక్కడే ఉన్నారు. కానీ, టిక్టాక్ సహా 59 చైనీస్ యాప్స్ను భారత స… Read More
అనూష-కల్యాణ్ మధ్యలో ఇద్దరు లవర్స్.. ప్రేయసిపై కోపంతో ఆద్యపై కరుణాకర్ దాడి, మృతి..ఆ చిట్టి తల్లి వయస్సు ఆరేళ్లు. మంచి, చెడు తెలియదు. కానీ ఆమెకు జీవం పోసిన తల్లి ప్రవర్తన ఆమె పాలిట శాపంగా మారింది. అర్ధాంతరంగా చిన్నారి ఆయువు తీరింది. … Read More
కళ్ల ముందే చనిపోయిన తల్లి... గుక్కపెట్టి ఏడుస్తూ ఏడాది బాలుడు.. హృదయ విదారకంగా..జమ్మూకశ్మీర్లోని సోపూర్లో బుధవారం(జూలై 1) తన కళ్ల ముందే కాల్పులకు గురై చనిపోయిన తాతను చూసి మూడేళ్ల బాలుడు ఎంతలా రోధించాడో చూశాం. సోషల్ మీడియాలో వైరల… Read More
0 comments:
Post a Comment