అమరావతి: కరోనా పోరులో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకూ రాష్ట్రంలోని ప్రతి అధికారి ఎంతో బాగా పని చేస్తున్నారని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. స్పందన కార్యక్రమంపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలతో జగన్ సమీక్ష నిర్వహించారు. కరోనా లెక్కలకు సంబంధించి ప్రభుత్వం ఎక్కడా తప్పుచేయలేదన్నారు. కరోనా సోకిందని ఇళ్లకు రానీయలేదు.. గుట్టల్లోనే తలదాచుకున్న కానిస్టేబుళ్లు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3g8CeOj
కరోనా పరీక్షల్లో ఏపీనే టాప్, కేసులు తగ్గించడం లేదు: భయపడొద్దంటూ సీఎం జగన్ పిలుపు
Related Posts:
కాంగ్రెస్ ప్రక్షాళన దిశాగా పార్టీ అధిష్టానం అడుగులుఢిల్లీ/హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ ప్రక్షాళన దిశాగా పార్టీ అధిష్టానం అడుగులు వేస్తోందా అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ గత కొద్ది ర… Read More
టీఎస్ఆర్టీసీ సమ్మె, విలీన డిమాండ్ నుండి వెనక్కి తగ్గిన ఆర్టీసీ జేఏసీఆర్టీసీ సమ్మెపై కార్మికులు కీలక డిమాండ్ నుండి వెనక్కి తగ్గారు. గత నలబై రోజులుగా విలీనంపై పట్టుబడుతున్న కార్మిక నేతలు తాత్కలికంగా విలీన డిమాండ్ను పక్… Read More
TSRTC STRIKE:ఆర్టీసీ ప్రైవేటీకరణపై స్టే కంటిన్యూ, ప్రొసిడింగ్స్ సీల్డ్ కవర్లో సమర్పణ..ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై స్టే కొనసాగిస్తున్నట్టు హైకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై గురువారం హైకోర్టులో వాదనలు జరిగాయి. … Read More
అన్ని రాష్ట్రాల పిసీసీ ఛీఫ్ లకు కాంగ్రెస్ అధిష్టానం నుండి పిలుపు..! తెలంగాణ పిసీసీ లో కీలక మార్పు..?ఢిల్లీ/హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ ప్రక్షాళన దిశాగా పార్టీ అధిష్టానం అడుగులు వేస్తోందా అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ గత కొద్ది ర… Read More
శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్: కుదిరిన సయోధ్య, కామన్ మినిమం ప్రొగ్రామ్ డ్రాప్ట్ రెడీవైరిపక్షాలు శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ మధ్య సయోధ్య కుదిరింది. ప్రభుత్వ ఏర్పాటుపై మూడు పార్టీలు ఒక్కతాటిపైకి వచ్చాయి. కనీస ఉమ్మడి ప్రణాళిక నివేదికను రూపొ… Read More
0 comments:
Post a Comment