Tuesday, July 28, 2020

కరోనా పరీక్షల్లో ఏపీనే టాప్, కేసులు తగ్గించడం లేదు: భయపడొద్దంటూ సీఎం జగన్ పిలుపు

అమరావతి: కరోనా పోరులో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకూ రాష్ట్రంలోని ప్రతి అధికారి ఎంతో బాగా పని చేస్తున్నారని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. స్పందన కార్యక్రమంపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలతో జగన్ సమీక్ష నిర్వహించారు. కరోనా లెక్కలకు సంబంధించి ప్రభుత్వం ఎక్కడా తప్పుచేయలేదన్నారు. కరోనా సోకిందని ఇళ్లకు రానీయలేదు.. గుట్టల్లోనే తలదాచుకున్న కానిస్టేబుళ్లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3g8CeOj

Related Posts:

0 comments:

Post a Comment