ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై రోజుకో రకంగా తన అసంతృప్తిని వెళ్లగక్కుతున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇవాళ పార్టీ అధినేత జగన్ ముందు మరో ఆఫర్ పెట్టారు. తన ఆఫర్ కు ఒప్పుకుంటే పది రోజుల్లో జనంలోకి వస్తానంటూ షరతులు కూడా విధించారు. తానెక్కడీ వెళ్లలేదని, వైసీపీలోనే ఉన్నానంటూ గుర్తు చేశారు. తద్వారా తనను గుర్తించాలంటూ సినిమా స్టైల్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2P4ITgC
జగన్ కు రఘురామ కొత్త ఆఫర్- ఒప్పుకుంటే 10 రోజుల్లో జనంలోకి - వైసీపీలోనే ఉంటానంటూ..
Related Posts:
పాడేను మోసి రుపాయకే అంత్యక్రియలు ప్రారంభించిన మేయర్..రూపాయికే అంత్యక్రియలు ప్రకటించిన కరీంనగర్ కార్పోరేషన్ దాన్ని అమల్లోకి తెచ్చింది. దేశంలో ఏ నగరంలో లేని ఇలాంటీ ఫథకాన్ని కరీంనగర్ నగరపాలక సంస్థ చేపట్టింద… Read More
వారెవ్వా..ఏం బైకు బాసూ: ఈ మోటార్ బైకుతో రైతు కష్టాలు తీరినట్టేకర్నాటక: వక్క చెట్లు ఎంత పొడువుగా ఉంటాయో తెలుసా.. మరి ఆ చెట్లు ఎక్కేక్రమంలో చాలామంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. వారు నడుముకు ఒక చిన్న బెల్టులాంటి యంత… Read More
సాద్వీ మరో కాంట్రవర్సీ : ఎంపీగా ప్రమాణం చేసేప్పుడు గురువు పేరు, విపక్ష సభ్యుల అభ్యంతరంన్యూఢిల్లీ : సాద్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ .. వివాదాస్పదాలకు కేంద్ర బిందువు. ఎన్నికల్లో ప్రచారం నుంచి మొత్తం సాద్దీ చుట్టే రాజకీయ విమర్శలు జరిగాయి. ఎన్ని… Read More
అసెంబ్లీలో అదరగొట్టిన కుర్ర మంత్రి..! హనుమకు కుప్పి గంతులు నేర్పడం బాదేసిందన్న అచ్చెన్నాయుడు..!!అమరావతి/హైదరాబాద్ : ఆంద్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రసవ్తరంగా సాగుతున్నాయి. శాసన సభ సాక్షిగా దాదాపు పదేళ్ల కసినంతా వైసిపి నేతలు వెళ్లగక్కరుతున్నారు. … Read More
రాహుల్ ఎక్కడ ..? సభలో రాందాస్ ప్రశ్న, ఇదిగో వస్తున్నానంటు ట్వీట్న్యూఢిల్లీ : 17వ లోక్సభ కొలువుదీరిందో లేదో .. అప్పుడే ఆసక్తికర ఘటనలు జరుగుతున్నాయి. ఎంపీగా ప్రమాణం చేసే సమయంలో సాద్వీ తన గురువు పేరును పలికి అగ్గిరాజ… Read More
0 comments:
Post a Comment