ఏపీలో కరోనా వ్యాప్తి పెరుగుతోంది. కేసుల సంఖ్య అంతకంతకూ ఎక్కువవుతోంది. పిల్లలను స్కూళ్లకు పంపించే పరిస్దితి లేదు. అయితే త్వరలోనే పరిస్ధితులు అదుపులోకి వస్తాయని భావిస్తున్న ప్రభుత్వం పాఠశాలలను తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలో పరిస్ధితిని అంచనా వేసిన అధికారులు సీఎం జగన్ కు నివేదిక ఇచ్చారు. దీని ఆధారంగా పాఠశాలల పునఃప్రారంభ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OZIgF3
Tuesday, July 28, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment