హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేయూతనివ్వాలని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొండకల్ గ్రామంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి కేటీఆర్ తోపాటు మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి గురువారం భూమి పూజ చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iAEE9a
ఇక తెలంగాణలోనే మెట్రో రైళ్ల తయారీ: రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి కేటీఆర్, హరీశ్ రావు భూమి పూజ
Related Posts:
సోనియా కొత్త వ్యూహం.. బీజేపీకి చెక్ పెట్టేనా.. కలిసొచ్చేదెవరు..?ప్రతీ కార్యం వెనక పరమార్థం ఉంటుంది. అసలు కార్యం ఒకటైతే దాని వెనక అర్థం మరొకటి ఉంటుంది. ఇది రాజకీయాల్లో కామన్. అవసరమనుకుంటే చిరకాల శతృవుతో నైనా స్నేహం … Read More
ముస్లిం ఫ్యామిలీలో గణేశ్ ఫెస్టివల్... మత సామరస్యాన్ని నిలబెట్టిన మూడేళ్ల చిన్నారి...పిల్లలు దైవ సమానులని చాలామంది హిందువుల నమ్మకం. పిల్లలు దైవం ఇచ్చిన కానుకలని ముస్లింల విశ్వాసం. మతమేదైనా పిల్లల పట్ల దాదాపుగా అందరి భావన ఒక్కటే. వారు క… Read More
తమిళనాడు బోర్డర్లో సినీ ఫక్కీలో దోపిడీ- లారీ ఆపి రూ.7 కోట్ల విలువైన సెల్ఫోన్ల చోరీ..ఏపీ, తమిళనాడు సరిహద్దుల్లో సినీ ఫక్కీలో ఓ దోపిడీ జరిగింది. ఇందులో అచ్చుగుద్దినట్లు సినిమా తరహాలోనే ఆగంతకులు సెల్ఫోన్ల స్టాక్తో వెళ్తున్నలారీని ఆపి ర… Read More
బెదిరిస్తే భయపడొద్దు .. ప్రభుత్వ సలహాదారు రాజీనామాపై కూడా ..రఘురామ సంచలనంనరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఢిల్లీ వేదికగా ఏపీ ప్రభుత్వ వైఖరిపై , అలాగే వైసీపీ నేతల తీరుపై పలు అంశాలను ప్రస్తావించారు . బెదిరింపులకు ఎవరూ&nbs… Read More
అనూహ్యం: గాల్వాన్పై చైనా పశ్చాత్తాపం - హింస దురదృష్టకరమన్న రాయబారి వీడాంగ్ - ఆత్మనిర్భర్పై అక్కసుభారత్, చైనా సంబంధాలతోపాటు ప్రపంచ రాజకీయాలనూ తీవ్రంగా ప్రభావితం చేసిన 'గాల్వాన్ ఘర్షణ'పై డ్రాగన్ దేశం ఎట్టకేలకు పశ్చాత్తాపం చెందింది. 20 మంది భారత జవాన… Read More
0 comments:
Post a Comment