హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేయూతనివ్వాలని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొండకల్ గ్రామంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి కేటీఆర్ తోపాటు మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి గురువారం భూమి పూజ చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iAEE9a
ఇక తెలంగాణలోనే మెట్రో రైళ్ల తయారీ: రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి కేటీఆర్, హరీశ్ రావు భూమి పూజ
Related Posts:
తొలి సమీక్ష లోనే జగన్కు షాక్: ఇలా చేసారేంటంటూ విస్మయం: సీఎం చెప్పిందిదే..!ఏపీ నూతన ముఖ్యమంత్రి జగన్కు షాక్ తగిలింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలి సారిగా ఆర్థిక, రెవెన్యూ శాఖలపై సమీక్ష చేసారు. ఆ … Read More
పిల్లలు ముచ్చట పడ్డారని రక్షక్ వాహనం ఇచ్చారా ? హైదరాబాద్ లో హారన్ మోత, ర్యాష్ డ్రైవింగ్ ...రాచకొండ : దొంగలు, నేరగాళ్లను పట్టుకునేందుకు హై ఎండ్ మోడల్ వాహనాలను పోలీసుల కోసం ప్రభుత్వం సమకూర్చింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించాక డిపార్ట్మెంట్ క… Read More
కేంద్రం ఆట మొదలు పెట్టిందా: టీడీపీ నేతలు దొరుకుతారా : రంగంలోకి సీబీఐ..సోదాలు..!ఎన్నికలు పూర్తయ్యాయి. కేంద్రంలో మరోసారి మోదీ అధికారంలోకి వచ్చారు. ఎన్నికల వేళ హడావుడి చేసిన సీబీఐ ఇప్పుడు కేంద్రంలోమంత్రుల ప్రమాణ స్వీకారం..ప్ర… Read More
నాడు బ్రిటీష్ వారికి నేడు భారతీయులకు: 90 ఏళ్లుగా సేవలందిస్తున్న డెక్కన్ క్వీన్ ఎక్స్ప్రెస్ముంబై: భారత రైల్వేల్లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా కొన్ని ప్రత్యేక రైళ్లను కూడా రైల్వే శాఖ ప్రవేశపెడుతోంది. ఈ మధ్యే శతాబ… Read More
మంత్రి కిషన్ రెడ్డికి మొదటి రోజే అక్షింతలా..? హైదరాబాద్ వ్యాఖ్యలపై అమీత్ షా మండిపాటు, ఒవైసీ అసహనం ..హైదరాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పదవీ బాద్యతలు తీసుకున్న వెంటనే కిషన్ రెడ్డి వివాదాస్పద వ్యాక్యలు చేసారు. మన దేశంలో ఉగ్ర మూలాలు హైదరాబాదులో ఉన్న… Read More
0 comments:
Post a Comment