Thursday, August 13, 2020

ఇక తెలంగాణలోనే మెట్రో రైళ్ల తయారీ: రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి కేటీఆర్, హరీశ్ రావు భూమి పూజ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేయూతనివ్వాలని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం వరంగల్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కొండకల్ గ్రామంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి కేటీఆర్ తోపాటు మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి గురువారం భూమి పూజ చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iAEE9a

Related Posts:

0 comments:

Post a Comment