హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేయూతనివ్వాలని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొండకల్ గ్రామంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి కేటీఆర్ తోపాటు మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి గురువారం భూమి పూజ చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iAEE9a
ఇక తెలంగాణలోనే మెట్రో రైళ్ల తయారీ: రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి కేటీఆర్, హరీశ్ రావు భూమి పూజ
Related Posts:
క్యాట్ వాక్ ఓకే.. \"డాగ్ వాక్\" చూశారా..! నెట్టింట్లో వైరల్ముంబై : క్యాట్ వాక్ తెలుసు గానీ ఈ డాగ్ వాక్ ఏంటనుకుంటున్నారా? వయ్యారాలు ఒలకబోస్తూ నడిచే అందాల భామల క్యాట్ వాక్ గురించి విన్నాం గానీ డాగ్ వాక్ గురించి … Read More
కొత్తగా పెళ్లైంది, ఆగలేకపోతున్నా.. పది రోజులు సెలవు కావాలి, సార్: కానిస్టేబుల్ లీవ్ లెటర్ వైరల్బెంగళూరు: కొత్తగా పెళ్లైన ఓ కానిస్టేబుల్ సెలవు కోసం ఉన్నతాధికారులకు లేఖ రాశారు. అయితే ఇది నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దానికి కారణం ఉంది. కొత్తగా పెళ్… Read More
అంతా భారతీయులే, కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ జోక్యం మానుకోవాలి: అసదుద్దీన్ హెచ్చరికన్యూఢిల్లీ/హైదరాబాద్: మజ్లిస్ పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ లోకసభ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ పాకిస్తాన్కు వార్నింగ్ ఇచ్చారు. తాము ఎప్పటికీ భారత దేశంలో భ… Read More
బెంగాళీలో మాట్లాడిన చంద్రబాబు, ఏపీ సీఎం ప్రశ్నకు గట్టిగా జవాబివ్వాలని మమతా బెనర్జీకోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో మమతా బెనర్జీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తొలుత బెంగాళీలో మాట్లాడి … Read More
తెలంగాణ సీఎం కేసీఆర్కు జగన్ లేఖ, ఎందుకంటే: 'ఏపీలో టీఆర్ఎస్ పోటీ చేయదు'అమరావతి/హైదరాబాద్: ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హైదరా… Read More
0 comments:
Post a Comment