Friday, August 28, 2020

కరోనా బారిన పడి కాంగ్రెస్ ఎంపీ వసంతకుమార్ కన్నుమూత: ప్రధాని మోడీ, రాహుల్ దిగ్భ్రాంతి

చెన్నై: కరోనా మహమ్మారి సామాన్యుతోపాటు రాజకీయ, సినీ ప్రముఖులను కూడా వదలడం లేదు. ఇప్పటికే అనేక మంది ప్రముఖులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. చాలా మంది కోలుకోగా.. మరికొందరు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా, తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ హెచ్ వసంత కుమార్(70) కన్నుమూశారు. కరోనా చికిత్స కోసం ఆగస్టు 10న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QvyoDJ

Related Posts:

0 comments:

Post a Comment