Friday, August 28, 2020

వీకి భారత రత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం ... సీఎం కేసీఆర్ నిర్ణయం

బహుముఖ ప్రజ్ఞాశాలి, వివిధ రంగాల్లో కృషి చేసిన మాజీ భారత ప్రధాని పీవీ నరసింహారావు కు భారతరత్న పురస్కారం ప్రకటించాలని వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయనున్నట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ వెల్లడించారు. నెక్లెస్ రోడ్డుకు పివి జ్ఞానమార్గ్ గా పేరుపెట్టాలని, అలాగే హైదరాబాద్లో పివి మెమోరియల్ నిర్మించాలని ఆయన పేర్కొన్నారు. భారతదేశంలో అనేక సంస్కరణలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31AkZ3l

Related Posts:

0 comments:

Post a Comment