తూర్పు గోదావరి జిల్లాలో ఓ మోటార్ లాంచీ ప్రమాదానికి గురైంది. చింతూరు వద్ద శబరి వంతెన పిల్లర్ను ఢీకొట్టడంతో లాంచీ రెండు ముక్కలైంది. దీంతో లాంచీలో ఉన్న ముగ్గురు సిబ్బంది గల్లంతైనట్లు సమాచారం. ప్రస్తుతం రెస్క్యూ బృందాలు గల్లంతైనవారి కోసం గాలిస్తున్నాయి. పోలీస్,రెవెన్యూ శాఖ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hgGMTi
శబరి వంతెన పిల్లర్ను ఢీకొట్టి... రెండు ముక్కలైన లాంచీ... ముగ్గురు గల్లంతు...
Related Posts:
ఏపీలో మద్యం వ్యాపారుల ఎంత \"మందు\"చూపో..! ముందస్తుగా దించుకో.. అందినంతా దోచుకో..!!అమరావతి : ఏపీలో మద్యం వ్యాపారులు ఎంతో 'మందు' చూపుతో వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ఏడాదిలో మద్యం వ్యాపారులు ‘ముందస్తు' జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భార… Read More
ప్రపంచంలోనే ఎత్తయిన పరమశివుడి విగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా?ఆద్యంత రహితుడు పరమేశ్వరుడు. ఆయనకు ఆది ఉండదు, అంతమూ ఉండదు. సర్వాంతర్యామి. చెంబెడు నీళ్లు పోస్తే..మురిసిపోయే భోళా శంకరుడాయన. ఓ మూరెడు మారేడు దళాలతో పూజి… Read More
కర్ణాటక ప్రభుత్వానికి షాక్: ఎమ్మెల్యే పదవికి రాజీనామా, మోడీ సమక్షంలో బీజేపీ తీర్థం!బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్ద షాక్ ఇచ్చారు. శివరాత్రి పండుగ సందర్బంగా కాంగ్రె… Read More
అమెథీ రైఫిల్ యూనిట్ తో ఉపాధి .. మరింత శక్తిమంతంగా భారత రక్షణరంగం: వ్లాదిమిర్ పుతిన్న్యూఢిల్లీ : భారతదేశానికి వెన్నుదన్నుగా నిలిచే పెద్దన్న రష్యా .. మన దేశాన్ని కొనియాడింది. రక్షణ రంగ ఉత్పత్తుల విషయంలో కొనసాగుతోన్న భాగస్వామ్యం మరింత మ… Read More
20ఏళ్ల నుంచి మనం ఇలాగే, కేసీఆర్ గిఫ్ట్ తీసుకుంటా, ఫ్రస్టేషన్తో తెలంగాణలో జగన్ కేసు: డేటాచోరీపై బాబుఅమరావతి: ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమిని అంగీకరించి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ని… Read More
0 comments:
Post a Comment