తూర్పు గోదావరి జిల్లాలో ఓ మోటార్ లాంచీ ప్రమాదానికి గురైంది. చింతూరు వద్ద శబరి వంతెన పిల్లర్ను ఢీకొట్టడంతో లాంచీ రెండు ముక్కలైంది. దీంతో లాంచీలో ఉన్న ముగ్గురు సిబ్బంది గల్లంతైనట్లు సమాచారం. ప్రస్తుతం రెస్క్యూ బృందాలు గల్లంతైనవారి కోసం గాలిస్తున్నాయి. పోలీస్,రెవెన్యూ శాఖ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hgGMTi
Thursday, August 20, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment