కరోనా దేవుడి చర్యల వల్లే ఆర్థిక వ్యవస్థ ప్రభావితమైంది. జీఎస్టీ వసూళ్లపై మహమ్మారి తీవ్ర ప్రభావం చూపిందని, అందుకే రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లించలేకపోతున్నామంటూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. నెపం కరోనా దేవుడిపై వేసే ప్రయత్నం జరిగినప్పటికీ, వాస్తవంగా కరోనా కంటే ముందు నుంచే, దాదాపు ఏడాది కాలంగా చెల్లింపులు తగ్గిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YK2Le6
రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం: తప్పంతా కరోనా దేవుడిదేనా? ఏడాది కాలంగా చెల్లింపులు తగ్గింది నిజం కాదా?
Related Posts:
సన్ రైజర్స్.. రైజింగ్ బ్యాట్స్మెన్కు గాయం?: నెక్స్ట్ మ్యాచ్కు డౌట్? దెబ్బ మీద దెబ్బఅబుధాబి: ఐపీఎల్-2020 సీజన్ 13వ ఎడిషన్లో బోణీ కొట్టలేకపోతోన్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మరో ఇబ్బందిని ఎదుర్కొనబోతోందా? స్టార్ బ్యాట్స్మెన్ మనీష్ పా… Read More
కేంద్ర మాజీమంత్రి జస్వంత్ సింగ్ కన్నుమూత: స్ట్రాంగ్ మ్యాన్: ప్రధాని మోడీ సంతాపంన్యూఢిల్లీ: కేంద్ర మాజీమంత్రి జస్వంత్ సింగ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 82 సంవత్సరాలు. మాజీ ప్రధానమంత్రి, దివంగత అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో ఆయన కీల… Read More
అక్క-బావ కళ్లల్లో ఆనందం కోసమే... అరగంట ఆలస్యమై ఉంటే హేమంత్ బతికేవాడు...రెండేళ్ల క్రితం మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య తరహాలోనే... తాజాగా హైదరాబాద్లో చోటు చేసుకున్న హేమంత్ హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. ఈ… Read More
అనివార్యంగా జగన్ బాటలో చంద్రబాబు- పార్టీని బతికించుకునేందుకు- వైసీపీ తరహాలోనే..నాలుగుదశాబ్దాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉనికి కోసం పోరాడుతోంది. ముఖ్యంగా విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కుదురుకున్నట్… Read More
ఎస్పీ బాలు మరణానికి కారణమదే... ఎంత ప్రయత్నించినా కాపాడలేకపోయాం : చెన్నై ఎంజీఎం వైద్యులుగాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రాణాలు కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించినా లాభం లేకపోయిందని చెన్నై ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు తెలిపారు. మెదడులో రక్… Read More
0 comments:
Post a Comment