కరోనా దేవుడి చర్యల వల్లే ఆర్థిక వ్యవస్థ ప్రభావితమైంది. జీఎస్టీ వసూళ్లపై మహమ్మారి తీవ్ర ప్రభావం చూపిందని, అందుకే రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లించలేకపోతున్నామంటూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. నెపం కరోనా దేవుడిపై వేసే ప్రయత్నం జరిగినప్పటికీ, వాస్తవంగా కరోనా కంటే ముందు నుంచే, దాదాపు ఏడాది కాలంగా చెల్లింపులు తగ్గిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YK2Le6
రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం: తప్పంతా కరోనా దేవుడిదేనా? ఏడాది కాలంగా చెల్లింపులు తగ్గింది నిజం కాదా?
Related Posts:
డొనాల్డ్ ట్రంప్ డెమోక్రాట్ల బాంబు: అభిశంసన ప్రకటన..పదవీ గండం: క్రిస్మస్ లోగా ఓటింగ్..!వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై పదవీ గండాన్ని ఎదుర్కోనున్నారు. అమెరికా పార్లమెంట్ లో డెమోక్రాట్లు ఆయనపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశ … Read More
త్రిపురలో పౌరసత్వ బిల్లుపై ఆందోళనలు తీవ్రం... ఇంటర్నెట్ సేవలు నిలిపివేతపౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ ఈశాన్య రాష్ట్రాలలో ఆందోళనలు మిన్నంటాయి. నార్త్ ఈస్ట్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (ఎన్ఇఎస్ఓ)తో సహా పలు యువజన సంఘాలు, వ… Read More
TRS: పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాం: వెనక్కి తీసుకోండి: టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు..!న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోన్న పౌరసత్వ సరవణ బిల్లుపై తెలంగాణ రాష్ట్ర సమితి తన వైఖరిని తేల్చేసింది. ఈ బి… Read More
సుప్రీంకోర్టుకు సజ్జన్నార్: ఎన్ కౌంటర్ పై పిల్.. రేపే విచారణ: చీఫ్ జస్టిస్ సహా త్రిసభ్య ధర్మాసనం..!న్యూఢిల్లీ: హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ లో వెటర్నరి డాక్టర్ దిశపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి, హత్యకు పాల్పడిన నలుగురు కామాంధులను ఎన్ కౌంటర్ చేసిన… Read More
అంబరంపై తిరుగులేని ఆధిపత్యం: పీఎస్ఎల్ఎల్వీ 50వ ప్రయోగం: దూసుకెళ్లిన రిశాట్నెల్లూరు: వరుస ప్రయోగాలతో అంతరిక్షంపై తిరుగులేని ఆధిపత్యాన్ని సాగిస్తోన్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో మైలురాయిని అందుకుంది. అత్యంత ప్రతిష… Read More
0 comments:
Post a Comment