న్యూఢిల్లీ: కరోనా వైరస్ తీవ్రత రైలు ప్రయాణాల్లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టుబోతోంది. సినీ ఫక్కీలో.. చివరి నిమిషంలో రైల్వే స్టేషన్లోకి ఎంట్రీ ఇచ్చి.. అప్పుడే కదులుతున్న రైలును పరుగెత్తుకుంటూ ఎక్కాలనుకోవడం ఇక కుదిరే పని కాదు. చివరి నిమిషంలో రైల్వే స్టేషన్లలో అడుగు పెట్టే విధానానికి బ్రేక్ పడబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపై విమానాశ్రయాల తరహాలో ప్రయాణికులకు ప్రవేశం కల్పించే విధానంపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SvAQeW
Sunday, May 3, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment