Thursday, January 7, 2021

బండి సంజయ్.. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది... వైసీపీ ఎమ్మెల్యే వార్నింగ్...

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఇటీవలి వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్‌లో మంటలు రేపుతున్నాయి. బైబిల్ పార్టీ,భగవద్గీత పార్టీ అంటూ సంజయ్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు బండి సంజయ్‌పై విరుచుకుపడ్డారు. సంజయ్ ఒళ్లు దగ్గర పెట్టుకుంటే మంచిదని హెచ్చరించారు. బైబిల్, ఖురాన్, భగవద్గీత కలిస్తేనే వైఎస్సార్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38jt3Jf

Related Posts:

0 comments:

Post a Comment