తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఇటీవలి వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో మంటలు రేపుతున్నాయి. బైబిల్ పార్టీ,భగవద్గీత పార్టీ అంటూ సంజయ్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు బండి సంజయ్పై విరుచుకుపడ్డారు. సంజయ్ ఒళ్లు దగ్గర పెట్టుకుంటే మంచిదని హెచ్చరించారు. బైబిల్, ఖురాన్, భగవద్గీత కలిస్తేనే వైఎస్సార్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38jt3Jf
Thursday, January 7, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment