ఉత్తరప్రదేశ్లోని బదౌని జిల్లాలో 50 ఏళ్ల అంగన్వాడీ కార్యకర్త గ్యాంగ్ రేప్కి గురైన ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు చంద్రముఖి దేవీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాయంత్రం పూట ఆమె ఒంటరిగా ఇంటి నుంచి బయటకు వెళ్లకపోయి ఉంటే ఈ ఘటనే జరిగి ఉండకపోవునేమో అన్నారు. లేదా తోడుగా కుటుంబ సభ్యులను ఎవరినైనా తీసుకెళ్లి ఉంటే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pWvNSJ
యూపీ గ్యాంగ్ రేప్: సాయంత్రం ఒంటరిగా బయటకు వెళ్లాల్సింది కాదు.. మహిళా కమిషన్ సభ్యురాలి సంచలన వ్యాఖ్యలు
Related Posts:
కొరుకుడు పడని రాపాక: బీజేపీతో భేటీకి దూరంగా: రాజధానిగా అమరావతి కొనసాగింపుపై..!విజయవాడ: జనసేన పార్టీ రాజకీయ భవిష్యత్తును నిర్ధారించే సమావేశం అది. భారతీయ జనతా పార్టీతో కలిసి ఉమ్మడిగా పోరాటం సాగించడానికి బీజం పడిన కీలక భేటీ అది. అట… Read More
లెట్స్ డూ కుమ్ముడు: దూలతీర్చిన ఎద్దులు.. పరుగెత్తించి మరీ పొడిచిపారేశాయి.. రక్తసిక్తంగా జల్లికట్టుకొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోదన్న తరహాలో.. ఎద్దుల కుమ్ముడుకు పోటీదారులు బిత్తరపోయారు.. బరిలో పరుగెత్తించిమరీ చుక్కలు చూపించాయి.. ముట్టుకోడానిక… Read More
నేను మీకు హామీ ఇస్తున్నా.. ఎన్ఆర్సీపై తెలంగాణ హోంమంత్రి కీలక వ్యాఖ్యలులోక్సభలో జాతీయ పౌరసత్వ పట్టిక (ఎన్ఆర్సీ) బిల్లుపై ఓటింగ్కు టీఆర్ఎస్ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఇంతవరకు ఈ చట్టంప… Read More
2024లో ఏపీలో అధికారమే లక్ష్యంగా: అమరావతిపై సీఎంకు వార్నింగ్: బీజేపీ..జనసేన మధ్య బేషరతుగా..!ఏపీలో బీజేపీ..జనసేన మధ్య అధికారిక పొత్తు కుదిరింది. స్థానిక సంస్థల మొదలు 2024 సార్వత్రిక ఎన్నికల వరకు కలిసి సాగాలని..ఆ ఎన్నికల్లో ఈ రెండు పార్టీల కూటమ… Read More
ఎన్పీఆర్ ఎన్సీఆర్లపై పట్టు వీడండి.. నిరుద్యోగ సమస్యపై దృష్టి పెట్టండి: మాయావతిలక్నో: బీఎస్పీ అధినేత్రి మాయావతి బీజేపీ పాలిత రాష్ట్రాలపై మండిపడ్డారు. జాతీయ పౌరసత్వ పట్టిక (ఎన్ఆర్సీ) జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)పై పట్టు వీడాలని… Read More
0 comments:
Post a Comment