Friday, August 28, 2020

మెరుగవుతున్న ఎస్పీ బాలు ఆరోగ్యం - వెంటిలేటర్, ఎక్మో కొనసాగుతోందన్న ఎంజీఎం - థ్యాంక్స్ చెప్పిన చరణ్

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొవిడ్ వ్యాధి ప్రభావం నుంచి క్రమంగా కోలుకుంటున్నాని, రోజురోజుకూ ఆరోగ్యం మెరుగుపడుతోందని డాక్టర్లు, కుటుంబీకులు తెలిపారు. చెన్నైలో బాలు చికిత్స పొందుతోన్న ఎంజీఎం ఆస్పత్రితోపాటు, ఆయన తనయుడు ఎస్పీ చరణ్ సైతం శుక్రవారం ఈ మేరకు ప్రకటనలు చేశారు. చైనా మరో సంచలనం: 5జీ నెట్‌వర్క్ కోసం భారత సరిహద్దులో అక్రమ నిర్మాణాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lt3jyI

Related Posts:

0 comments:

Post a Comment