దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్(JEE Advanced) పరీక్షా తేదీని గురువారం(జనవరి 7) కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ప్రకటించారు. జులై 3వ తేదీన పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను ఐఐటీ ఖరగ్పూర్ నిర్వహిస్తుందని తెలిపారు. విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hPjgxR
JEE Advanced : పరీక్ష తేదీని ప్రకటించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి... ఈసారి ఆ నిబంధనకు చెల్లు...
Related Posts:
మంత్రిపై ఫిర్యాదు- టీడీపీ నేతలపై కేసు- గుంటూరు పోలీసుల తీరుపై అచ్చెన్న ఫైర్ఏపీలో ఎన్ 440కే వైరస్ రాజకీయం మరింత ముదురుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీలో ఎన్ 440కే వైరస్ ఉందంటూ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతల ఫిర్యాదుతో ప్రభ… Read More
యూత్ వ్యాక్సినేషన్లో వివక్ష- 85 శాతం మంది ఆ ఏడు రాష్ట్రాల్లోనే-సర్వత్రా చర్చదేశవ్యాప్తంగా కరోనా కల్లోలం రేగుతున్నా వ్యాక్సిన్ల కొరత అంతకు మించి ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం తయారవుతున్న వ్యాక్సిన్ల వేగాన్ని లెక్కలోకి తీసుకుంటే … Read More
BELలో ఉద్యోగాలు: బీటెక్ పూర్తి చేశారా.. పరీక్ష లేకుండానే జాబ్..!భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 30 ట్రైయినీ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనుంద… Read More
చిన్నారుల వ్యాక్సిన్ కోసం ట్రయల్స్- భారత్ బయోటెక్కు డీసీజీఐ గ్రీన్సిగ్నల్దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం పెరుగుతున్న వేళ వ్యాక్సిన్ల డిమాండ్ కూడా అంతకంతకూ తీవ్రమవుతోంది. ముఖ్యంగా కరోనా రెండోదశలో వ్యాక్సిన్లు కీలక పాత్ర పోషిస్త… Read More
భారత్లో పెరిగిన కొత్త కేసులు, భారీ సంఖ్యలో మరణాలు: ఈ రాష్ట్రాల్లోనే అత్యధికంగా కేసులున్యూఢిల్లీ: దేశంలో మరోసారి కరోనా కొత్త కేసుల్లో పెరుగుదల నమోదైంది. రెండ్రోజుల క్రితం కాస్త తగ్గినట్లు కనిపించినప్పటికీ.. మళ్లీ కేసులు, మరణాలు పెరిగాయి… Read More
0 comments:
Post a Comment