దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్(JEE Advanced) పరీక్షా తేదీని గురువారం(జనవరి 7) కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ప్రకటించారు. జులై 3వ తేదీన పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను ఐఐటీ ఖరగ్పూర్ నిర్వహిస్తుందని తెలిపారు. విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hPjgxR
Thursday, January 7, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment