Thursday, August 6, 2020

ఏపీలో కరోనా కేసులు పెరగటానికి టెస్టులే కారణం ... ఆరోగ్య శాఖామంత్రి ఆళ్ళ నానీ

ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని రాష్ట్రంలో కరోనాకేసులు పెరగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెస్టులు ఎక్కువగా చేస్తున్న కారణంగానే కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయని మంత్రి ఆళ్ల నాని వ్యాఖ్యానించారు . తిరుపతి కోవిడ్ ఆసుపత్రిలో ఈ రోజు తనిఖీలు నిర్వహించిన ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నానీ ఈ వ్యాఖ్యలు చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fvWubn

Related Posts:

0 comments:

Post a Comment