ఏపీలో కరోనా కారణంగా గాడి తప్పిన ఉన్నత విద్యారంగంపై సీఎం జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా వల్ల మూతపడిన కాలేజీల పునఃప్రారంభంతో పాటు డిగ్రీ కోర్సుల్లో మార్పులు, ప్రవేశపరీక్షలు, వర్శిటీల్లో ఖాళీల భర్తీ, కాలేజీ భవనాలకూ నాడు-నేడు పథకం వర్తింపు వంటి అంశాలను సీఎం అధికారులతో సమీక్షించారు. విజయవాడ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33ATKqS
ఏపీలో అక్టోబర్ 15 నుంచి కాలేజీలు - సెప్టెంబర్లో సెట్ల పూర్తి- జగన్ ఆదేశాలు...
Related Posts:
రాజకీయాలకు \"బండ్ల\" గుడ్బై..! నువ్వు పోతే కామెడీ ఎట్లన్నా..! నెట్టింట్లో కామెంట్లుహైదరాబాద్ : తెలుగు సినిమా కమెడియన్ గా బండ్ల గణేశ్ అందరికి తెలిసినోడే. ఆ తర్వాత పెద్ద పెద్ద సినిమాలు తీసి నిర్మాతగా మారారు. తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎ… Read More
కేసీఆర్ సినిమాకు థియేటర్లు కరువా! యూట్యూబ్లో ఉద్యమ సింహం విడుదల!హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమసారథి... గులాబీ దళపతి కేసీఆర్. ఆయన నేతృత్వంలో జరిగిన తెలంగాణ పోరాట ఇతివృత్తంగా తెరకెక్కిన చిత్రం ఉద్యమ సింహం. కేసీఆర్ స్వరాష్… Read More
ఆంధ్రా పట్ల కేసీఆర్ వైఖరి ఎంత దారుణమో తెలుసా: గంటా సంచలన వ్యాఖ్యలుతెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు దగ్గర పడుతుంటే ప్రస్తుత రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా జగన్, కెసిఆర్, మోడీ టార్గెట్ గా టిడిపి నేతలు విమర… Read More
బెంగళూరులో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలి ఇద్దరి దుర్మరణం, నలుగురికి తీవ్రగాయాలు!బెంగళూరు: నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలి నిద్రలో ఉన్న ఇద్దరు కూలీలు దుర్మరణం చెంది అనేక మంది కార్మికులకు గాయాలైన ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. బెంగళూర… Read More
కేంద్రం తీరు నిరసిస్తూ విజయవాడలో ధర్నా చెయ్యాలని చంద్రబాబు సంచలన నిర్ణయం .. నిరసన అందుకేనటఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుంటే అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ఇంకా ఎన్నికల ప్రచారానికి పట్టుమని 6 రోజుల సమయమే ఉంది. ఈ సమయంలో ప్రచారంలో జో… Read More
0 comments:
Post a Comment