అయోధ్య: అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రసంగాన్ని ఆసక్తిగా పరిశీలించిన వారికి ఓ తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. భూమిపూజ అనంతరం బహిరంగ సభలో నరేంద్ర మోడీ ప్రసంగించారు. రామజన్మభూమి, రామమందిరం నిర్మాణ విశిష్టత గురించి ప్రస్తావించారు. చాలా అంశాలను ఆయన స్పృశించారు. అవన్నీ ఒక ఎత్తయితే.. చివరిలో ఆయన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30Ag81U
అయోధ్యలో ప్రధాని నోట జై శ్రీరామ్ కాదు.. జై సియారామ్: ఆసక్తికర కథనం: రెండింటి మధ్య తేడా
Related Posts:
హోదా కోసం లాయర్ ఆత్మహత్యాయత్నం : కోర్టు ఆవరణలోనే పురుగు మంది తాగి..!ఏపికి ప్రత్యేక హోదా కోసం ఓ న్యాయవాది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రత్యేక హోదా కోసం గతంలో ఏపిలో ఇదే విధంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన … Read More
అతనికి 25, ఆమెకు 48: ఒంటిపై భారీ `ఆస్తి`..అందుకేనా పెళ్లి?కన్నూర్: పెళ్లి అనేది ఎవరికైనా ఓ తియ్యటి కల. దాన్ని చిరస్మరణీయంగా ఉంచుకోవడానికి నూతన దంపతులు తమవంతు ప్రయత్నాలు చేస్తారు. తామిద్దరం దిగిన ఫొటోలతో కూడిన… Read More
అధికార దుర్వినియోగం అడ్డుకోండి: ఆ అధికారుల పై చర్యలు : గవర్నర్ కు జగన్ ఫిర్యాదు..!ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను వైసిపి అధినేత జగన్ కలిసారు. ఏపిలో జరుగుతున్న వ్యవహారాల పై ఫిర్యాదు చేసారు. ఏపిలో ఎన్నికల కోసం దొంగ ఓట… Read More
గృహ కొనుగోలుదారులకు చల్లని కబురు..! 12 నుంచి 5శాతానికి జీఎస్టీ తగ్గింపు..!!న్యూఢిల్లీ/ హైదరాబాద్ : గృహ కొనుగోలుదారులకు శుభవార్త. నిర్మాణంలో ఉన్న గృహ ప్రాజెక్టులపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) త్వరలో దిగిరానుంది. ప్రస్తుతం ఈ త… Read More
పవన్ కళ్యాణ్ పార్టీలోకి అబ్దుల్ కలాం సలహాదారు: నెరవేరిన జనసేనాని ఎదురుచూపులుఅమరావతి: దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ సలహాదారుగా పని చేసిన ప్రముఖులు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరారు. ఇటీవల జనసేనాని పార్ట… Read More
0 comments:
Post a Comment