Thursday, August 20, 2020

జగన్ మెప్పు కోసమే చంద్రబాబుపై విమర్శలా ? అరాచకాలకు అడ్డాగా విశాఖ : టీడీపీ నేతల ఫైర్

ఏపీలో అరాచక పాలన కొనసాగుతుందని, వైసీపీ నేతలు జగన్ మెప్పు కోసమే చంద్రబాబును విమర్శిస్తున్నారని టిడిపి నేతలు మండిపడుతున్నారు . వైసీపీ నేతలు చంద్రబాబుపై ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని టిడిపి ఎంపి కొనకళ్ల రవీంద్ర కుమార్ విమర్శించారు. జగన్ మెప్పుకోసం చంద్రబాబుపై విమర్శలు చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు. కోర్టులపై , న్యాయమూర్తుల పైన ఆరోపణలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Yl1OZk

Related Posts:

0 comments:

Post a Comment