ఏపీలో అరాచక పాలన కొనసాగుతుందని, వైసీపీ నేతలు జగన్ మెప్పు కోసమే చంద్రబాబును విమర్శిస్తున్నారని టిడిపి నేతలు మండిపడుతున్నారు . వైసీపీ నేతలు చంద్రబాబుపై ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని టిడిపి ఎంపి కొనకళ్ల రవీంద్ర కుమార్ విమర్శించారు. జగన్ మెప్పుకోసం చంద్రబాబుపై విమర్శలు చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు. కోర్టులపై , న్యాయమూర్తుల పైన ఆరోపణలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Yl1OZk
జగన్ మెప్పు కోసమే చంద్రబాబుపై విమర్శలా ? అరాచకాలకు అడ్డాగా విశాఖ : టీడీపీ నేతల ఫైర్
Related Posts:
జయరామ్ మర్డర్ కేసులో రియల్టర్ల పాత్ర? రాకేశ్ రెడ్డికి సహకరించిన రౌడీ షీటర్ ఎవరు?హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామికవేత్త జయరామ్ మర్డర్ కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. ఊహించని మలుపులు తిరుగుతోంది. రాకేశ్ రెడ్డి ప్రధాన నిందితుడిగా కొ… Read More
డబ్బులు చెల్లిస్తా మహాప్రభో అంటే ఎందుకు ఒప్పుకోవట్లేదు: ప్రధానికి మాల్యా సూటి ప్రశ్నతను బ్యాంకులకు డబ్బులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఆ బ్యాంకులను డబ్బులు స్వీకరించాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు ఆదేశించడంలేదని రివర్స్… Read More
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కోసం ... ఆ గిరిజన ఎమ్మెల్యే 36 గంటల నిరవధిక దీక్షమహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ 36 గంటల నిరవధిక దీక్షకు దిగారు. … Read More
షాకింగ్ రిజల్ట్స్... ఆ యూనివర్సిటీలో 105 మంది విద్యార్థుల్లో ఒక్కరే పాస్రాష్ట్రంలో వైద్య విద్య కోర్సులను నిర్వహించే కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా మారుతోంది. వర్సిటీ ప్రారంభి… Read More
డెత్ సిటీగా సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా..సగటున రోజూ 10కి పైనేబెంగళూరు: బెంగళూరుకు ఉద్యాననగరిగా పేరుంది. `గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా`గా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. దేశంలో మరే రాజధానిలోనూ లేని విధంగా… Read More
0 comments:
Post a Comment