ఉపఖండంలో దాయాది దేశాలైన భారత్, పాకిస్తాన్ మధ్య దశాబ్దాలుగా సాగుతున్న కోల్డ్ వార్కు తెరదించేందుకు ఇరుదేశాల ప్రభుత్వాలు తెరవెనుక భారీ ప్రయత్నాలే చేస్తున్నాయి. భారత్వైపు నుంచి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, పాకిస్తాన్ వైపు నుంచి ఆర్మీ ఛీఫ్ జనరల్ బజ్వా రహస్య చర్చలు జరుపుతున్నారు. అయినా దశాబ్దాలుగా పాతుకుపోయిన భారత్ వ్యతిరేక వైఖరిని మార్చుకునేందుకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PAUffV
మళ్లీ భారత్-పాక్ స్నేహం- ధోవల్తో పాక్ ఆర్మీఛీఫ్ బజ్వా చర్చలు ? - సైన్యం రివర్స్
Related Posts:
సర్.!చిరంజీవి గారు.!మళ్లీ సినీ కార్మికుల ఆకలి కేకలు షురూ.!ఒక్కసారి సీసీసీ సరుకులు ఇప్పించండి సర్.!హైదరాబాద్ : రాష్ట్రం స్తంభిచి మూడు వారాలు కావస్తోంది. నాలుగు గంటలు వెసులు బాటు ఉన్నప్పటికి రావాడానికి, పోవడానికి సరిపోతుంది తప్ప ఆ సమయంలో అంతగా వ్యాసా… Read More
తొలి రోజు విజయవంతంగా వాక్సినేషన్.!సూపర్ స్పైడర్లందరూ సద్వినియోగం చేసుకోవాలన్న మంత్రులు.!హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక వాక్సినేషన్ కార్యక్రమంలో మొదటిరోజైన శుక్రవారం నాడు జీహెచ్ఎంసీ పరిధిలో … Read More
షాకింగ్ video: నడిరోడ్డుపై డాక్టర్ దంపతుల కాల్చివేత -చెల్లెలి చావుకు అన్నల ప్రతీకారం -అనూహ్య మలుపుకరోనా వేళ అసలే మెడికల్ స్టాఫ్ కొరత ఎదుర్కొంటున్న రాజస్థాన్ లో డాక్టర్ దంపతుల హత్యోదంతం సంచలనంగా మారింది. కారులో ప్రయాణిస్తోన్న డాక్టర్ దంపతులను పట్టపగ… Read More
OneIndia Exclusive:కరోనాను ఎలా జయించాడో చెప్పుకొచ్చిన సీనియర్ సిటిజెన్..టిప్స్ చెప్పిన రాజన్..!బెంగళూరు: కరోనా కబళిస్తోంది. గత రెండు రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతోందని వస్తున్న వార్తలు కాస్త ఊరటనిస్తున్నప్పటికీ... మరణాలు … Read More
ఆనందయ్యకు కేఏ పాల్ మద్దతు-నిర్బంధానికి వ్యతిరేకంగా ఉద్యమం-మందు తయారీపై శిక్షణనెల్లూరు ఆయుర్వేద కరోనా మందుతో ప్రాచుర్యం సంపాదించుకున్న డాక్టర్ ఆనందయ్యకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఇవాళ ఫోన్ చేశారు. ఆయనకు మద్దతు తెలిపా… Read More
0 comments:
Post a Comment