ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో భద్రతా బలగాలపై మావోయిస్టులు జరిపిన భీకరదాడితో దేశమంతా నివ్వెరపోయింది. సుక్మా-బీజాపూర్ జిల్లాల సరిహద్దులోని టెర్రాం(బీజాపూర్ జిల్లా) వద్ద శనివారం మావోయిస్టులు అత్యంత వ్యూహాత్మకంగా జరిపిన దాడుల్లో 24 మంది జవాన్లు నేలకొరిగారు. ఈ ఘటనతో కేంద్ర, రాష్ర ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి. ప్రతీకారం తప్పదంటూ నక్సల్స్ ను హెచ్చరించిన కేంద్ర హోం మంత్రి అమిత్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fHMMqg
తొలిసారి బస్తర్ అడవుల్లోకి అమిత్ షా -ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ స్థలి వద్ద జవాన్లకు నివాళి -హైఅలర్ట్
Related Posts:
జల్లికట్టు.. ఈసారైనా ఆస్కార్ పట్టు -ఉత్తమ విదేశీ కేటగిరీకి భారత్ ఎంట్రీగా మలయాళ సినిమా ‘జల్లికట్టు’ఏరకంగా చూసినా మనవి కానప్పటికీ.. ప్రపంచం మెచ్చేలా సినిమాలు తీస్తోన్న భారతీయులకు 'ఆస్కార్ బెస్ట్ ఫిలిం' ఇప్పటికీ అందని ద్రాక్షలాగే ఉండిపోయింది. అయితే, ఈ… Read More
నివర్ తుపాన్ ఎఫెక్ట్ - తమిళనాడు నుంచి 30 వేలు, పుదుచ్చేరి నుంచి 7 వేల మంది తరలింపు..బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుపాను తమిళనాడు తీరం వైపు దూసుకొస్తోంది. రాబోయే 12 గంటల్లో తమిళనాడులోని మామళ్లాపురం-కరైకల్ మధ్య తుపాను తీరం దాటొచ్చని భారత… Read More
రెండు గంటల్లో దారుసలాంను కూల్చేస్తాం... పక్కా పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తాం... బండి సంజయ్గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి. పదునైన,ఘాటైన వ్యాఖ్యలతో నేతలు ప్రత్యర్థులకు సవాళ్లు,ప్రతిసవాళ్లు విసురుతున్నారు. ప్రధానంగా టీఆర్ఎస… Read More
30 కోట్ల మందికి కరోనా హై రిస్క్ .. వ్యాక్సిన్ ఇవ్వటానికి పోల్ బూత్ లాంటి వ్యవస్థ : నీతి ఆయోగ్కరోనా వ్యాక్సిన్ పంపిణీ విషయంలో ఇప్పటికే పెద్ద ఎత్తున స్ట్రాటజీ సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. హై రిస్క్ గ్రూపులుగా వర్గీకరించబడిన 30 కోట్ల మందిక… Read More
Sri Ram Airport: అయోధ్య ఎయిర్ పోర్టు పేరు మార్పు, మర్యాద పురుషోత్తమ్ శ్రీరామ్ ఎయిర్ పోర్టు, డిసైడ్ !లక్నో/ అయోధ్య/ న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య ఎయిర్ పోర్టు మార్చాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎయిర్ పోర్టుకు శ్రీరాముడి పేరు… Read More
0 comments:
Post a Comment